Mahaa Daily Exclusive

మెహదీపట్నంలో స్కైవాక్ నిర్మాణం…నేడు, రేపు రాత్రి వేళల్లో ట్రాఫిక్ మళ్లింపులు.

  హైదరాబాద్, మహా. మెహదీపట్నం రైతుబజార్ , సికింద్రాబాద్ బస్సు స్టాప్ ప్రాంతంలో ప్రతిష్టాత్మకమైన స్కైవాక్ నిర్మాణ పనులు వేగవంతమయ్యాయి. ఈ పనుల నేపథ్యంలో, వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా మరియు ట్రాఫిక్ రద్దీని

వెయ్యేళ్లయినా మారదు….

* గులాబీ బాటలో ‘ప్రజలే తప్పు’ అన్నట్లుంది. * అధికార, ప్రతిపక్షాలపై కల్వకుంట్ల కవిత నిప్పులు. హైదరాబాద్ , మహా. రాష్ట్ర రాజకీయాల్లో మరో కీలక మలుపునకు సమయం ఆసన్నమైందని, ప్రజా సమస్యలను గాలికొదిలేసిన

నిలకడగా రిలయన్స్ ప్రస్థానం….

* 42 లక్షల మంది ఇన్వెస్టర్లకు అంబానీ ‘డివిడెండ్’ కానుక. * ఏప్రిల్ 24న కీలక ప్రకటన!** ముంబై, మహా. దేశీయ స్టాక్ మార్కెట్ దిగ్గజం, అత్యంత విలువైన సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ తమ

అడ్వాన్స్‌డ్ తయారీకి తెలంగాణే చిరునామా…..

* పెట్టుబడులతో రావాలని ఇటలీ రాయబారికి మంత్రి శ్రీధర్ బాబు విన్నపం. హైదరాబాద్, మహా. అడ్వాన్స్‌డ్ తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అత్యంత అనుకూలమైన ప్రాంతమని, ఈ

జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం కృష్ణవేణి కళాశాల విద్యార్థుల జైత్రయాత్ర…..

  ఖమ్మం, (మహా ఎడ్యుకేషన్) ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్ ఫలితాల్లో ఖమ్మం నగరంలోని కృష్ణవేణి కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో సత్తా చాటారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్లు

ఐఏఎస్‌ రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు: 3 నెలల్లో తేల్చాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశం

ఐఏఎస్‌ రజత్ కుమార్‌పై అవినీతి ఆరోపణలు 3 నెలల్లో తేల్చాలని కేంద్రానికి ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు కాళేశ్వరం కాంట్రాక్టర్లతో కుమార్తె పెళ్లి చేశారని రజత్‌ కుమార్‌పై ఆరోపణలు న్యూఢిల్లీ, మహా : తెలంగాణ నీటిపారుదల

కాంగ్రెస్ నారీ వ్యతిరేక విధానాలపై సమరభేరి…..

* 23న హైదరాబాద్‌లో బీజేపీ భారీ ‘జన్ ఆక్రోష్ పాదయాత్ర’. * భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు. హైదరాబాద్, మహా. దశాబ్దాల కాలంగా మహిళా రిజర్వేషన్ల అంశాన్ని అటకెక్కించి,

ఫలించిన కిషన్ రెడ్డి ప్రయత్నం…. తెలంగాణ నుంచి 8 కొత్త రైళ్లు…..

  హైదరాబాద్, మహా : రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌లోని వివిధ స్టేషన్ల నుంచి 8 కొత్త రైళ్లను ప్రకటించింది. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చొరవతో వచ్చిన ఈ కొత్తరైళ్లు వీక్లీ

ప్రజల పక్షాన కొత్త పోరాటం: 25న పార్టీ ప్రకటన, యువతకే అగ్రతాంబూలం – కల్వకుంట్ల కవిత

ప్రజా సమస్యలను విస్మరించిన కాంగ్రెస్, బీఆర్ఎస్ లు బల ప్రదర్శనకు పాకులాడుతున్న రెండు పార్టీలు 25 న కొత్త పార్టీ ఏర్పాటు యువతకే పెద్ద పీట జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్, మహా

రేవంత్ రాహువు.. కేసీఆర్ కేతువు: ఇద్దరూ కలిసి ప్రజలను మోసం చేస్తున్నారు – బండి సంజయ్ తీవ్ర విమర్శలు

రేవంత్ రాహువు….కేసీఆర్ కేతువు ఇద్దరూ కలిసి తెలంగాణ ప్రజలను చంపుకుతింటున్నారు కాళేశ్వరం స్కాంలో కేసీఆర్ ను కాపాడుతోంది రేవంత్ రెడ్డే రూ.9 వేల కోట్లపై సీబీఐ విచారణ కాదు లక్ష కోట్లపై కోరాలి కేంద్ర