సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కు మల్రెడ్డి రంగారెడ్డి ఘననివాళి..!

తెలంగాణ గడ్డపై పోరాట స్ఫూర్తిని చూపిన వీరుడిగా పేర్కొన్న ఎమ్మెల్యే… ఇబ్రహీంపట్నం ఆగస్టు 18 మహా: ఆత్మగౌరవం కోసం మొఘల్ పాలకులకు ఎదురొడ్డి, నమ్మిన సిద్ధాంతం కోసం ప్రాణాలర్పించిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ను
శిక్షణతోనే బీజేపీ బలోపేతం..! సిద్ధాంతం, క్రమశిక్షణ, అంకితభావ కార్యకర్తలే పార్టీకి బలం: పొంగులేటి సుధాకర్రెడ్డి..

చెన్నై, మహా. సిద్ధాంత స్పష్టత, క్రమశిక్షణ, నిరంతర అభ్యాసం, ప్రజాసేవ పట్ల నిబద్ధతతోనే బలమైన రాజకీయ సంస్థ నిర్మాణమవుతుందని బీజేపీ జాతీయ నాయకుడు, తమిళనాడు–కర్ణాటక రాష్ట్రాల కో ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ పొంగులేటి
పొంగులేటి సుధాకర్రెడ్డికి కీలక బాధ్యతల్లో కొనసాగింపు..!

కర్ణాటక, తమిళనాడు బీజేపీ కో-ఇన్చార్జ్గా యథావిధిగా కొనసాగింపు. తదుపరి నియామకాల వరకు ప్రస్తుత బాధ్యతలే. హైదరాబాద్, ఆగస్టు 18: భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకుడు, కర్ణాటక–తమిళనాడు రాష్ట్రాల కో-ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ డాక్టర్
ఖమ్మం ఓటర్ల జాబితాలో భారీ కదలిక..! 1.76 లక్షల మందికి నోటీసులు..!

1.76 లక్షల మందికి నోటీసులు! 10.85 లక్షల మందితో ముసాయిదా జాబితా విడుదల. సెప్టెంబర్ 16 వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలకు అవకాశం ఖమ్మం, మహా. ఖమ్మం జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ
సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్..! వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరు..!

• వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాంపల్లి కోర్టుకు హాజరు. • సెప్టెంబర్ 1కి విచారణ వాయిదా. హైదరాబాద్, మహా. సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో ప్రముఖ నటుడు అల్లు అర్జున్ సోమవారం నాంపల్లి కోర్టు
వందేమాతరాన్ని అవమానించిన కాంగ్రెస్ నేతలపై బీజేపీ తీవ్ర ఆగ్రహం.! ఖమ్మంలో అగ్రనేతల దిష్టిబొమ్మ దహనం…

ఖమ్మం, మహా. జాతీయ గేయం ‘వందేమాతరం’ పట్ల కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరుపై భారతీయ జనతా పార్టీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలు వందేమాతరాన్ని
