Mahaa Daily Exclusive

ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలిపిన కేసీఆర్…!

ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని మహిళలకు మాజీ సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబ వ్యవస్థను ముందుకు నడపడంలో మహిళల త్యాగం మహోన్నతమైనదని, దేశ సంపదను సృష్టించడంలో పౌరులుగా వారి పాత్ర గొప్పదని

చెప్పి మరీ చంపుతున్నారు: సీపీఐ నారాయణ

బీజేపీ పార్టీపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ దేశంలో అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం భయందోళనలో ఉందని, బీజేపీ నాయకులు కసాయి వారిలాగా ప్రవర్తిస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పేదలందరికీ నాణ్యమైన ఇళ్లు: మంత్రి కొలుసు

రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి పేదవాడికి 2029 నాటికి మెరుగైన, నాణ్యమైన ఇళ్లు నిర్మిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 33 లక్షల మందికి స్థలాలు ఇస్తున్నామని ప్రకటించి, జగనన్న

చంద్రబాబు ప్రభుత్వం మహిళలను ముంచింది: వరుదు కల్యాణి

ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం మహిళలను ముంచిందని YCP మహిళా అధ్యక్షురాలు వరుదు కల్యాణి ఆరోపించారు. మహిళా శక్తి పథకానికి బడ్జెట్‌లో కేటాయింపులు లేవని మండిపడ్డారు. తెలంగాణ, కర్నాటకలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేశారని,

బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ఆహ్వానించినా రాలేదు: భట్టి

అఖిలపక్ష ఎంపీల సమావేశానికి రావాలని కేంద్రమంత్రులు, బీజేపీ, బీఆర్ఎస్ ఎంపీలను ప్రత్యేకంగా ఆహ్వానించినా రాలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసహనం వ్యక్తం చేశారు. అఖిలపక్ష ఎంపీల సమావేశంలో 28 అంశాలపై చర్చించామని తెలిపారు.

మహిళల రక్షణ, సంక్షేమం మా ప్రభుత్వ బాధ్యత: డిప్యూటీ సీఎం పవన్

మహిళల రక్షణ, సంక్షేమం కూటమి ప్రభుత్వ బాధ్యత అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. “మహిళల రక్షణ బాధ్యతలను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంటుంది. సామాజిక మాధ్యమాల ద్వారా, వివిధ రూపాల్లో

కొత్తగూడెం కోర్టులో నేడు లోక్ అదాలత్..!

కొత్తగూడెం కోర్టులో శనివారం నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, న్యాయమూర్తి భానుమతి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మీ మీద కానీ, మీకు తెలిసిన

కొత్తగూడెం ఓఎస్టీ పరితోశ్ పంకజ్ బదిలీ..!

కొత్తగూడెం ఓఎన్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా విధులు నిర్వర్తిస్తున్న పరితోశ్ పంకజ్ సంగారెడ్డి జిల్లా ఎస్పీగా శుక్రవారం బదిలీ అయ్యారు. 2023లో భద్రాచలం అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. తిరిగి 2024 జులైలో

నేడు అన్ని పార్టీల ఎంపీలతో సీఎం రేవంత్ భేటీ…!

సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో భేటీ కానున్నారు. రాష్ట్రానికి పెండింగ్ ప్రాజెక్టులను సాధించడమే లక్ష్యంగా ఈ సమావేశం కొనసాగనుంది. డిప్యూటీ సీఎం భట్టి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్

రేపు ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన: TPCC చీఫ్

ఎమ్మెల్యేల కోటాకు సంబంధించిన కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లను పార్టీ అధిష్ఠానం రేపు(ఆదివారం) ప్రకటిస్తుందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ తెలిపారు. దాదాపు పదేళ్ల తర్వాత కాంగ్రెస్‌కు ఎమ్మెల్యేల కోటాలో ఒకేసారి నలుగురు ఎమ్మెల్సీలను ఎన్నుకునే