Mahaa Daily Exclusive

టీటీడీపై భూమన అసత్య ప్రచారం: హోంమంత్రి అనిత

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)పై వైసీపీ నేత భూమన కరుణాకరరెడ్డి అసత్య ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి అనిత అన్నారు. తిరుమల గోశాలలో ఆవులు చనిపోయాయంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను ఖండించారు. అసత్య ప్రచారాలతో టీటీడీ

సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలి: మంత్రి కందుల

రాష్ట్ర సినిమాటోగ్రఫి మంత్రి కందుల దుర్గేష్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌ నుంచి సినీ పరిశ్రమ ఏపీకి తరలిరావాలని ఆదివారం పిలుపునిచ్చారు. స్టూడియోల నిర్మాణం, డబ్బింగ్‌ థియేటర్స్‌ ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం తరఫున

బాణసంచా పేలుడు ఘటన.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన లోకేశ్..!

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నం బాణసంచా ప్రమాద ఘటనపై మంత్రి నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘ఇదొక దురదృష్టకర ఘటన. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలి.

ఏపీ అగ్ని ప్రమాదంపై మాజీ సీఎం జగన్‌ దిగ్భ్రాంతి..!

అనకాపల్లి జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. కోటవురట్ల మండలం కైలాసపట్నం గ్రామ శివారులో బాణా సంచా తయారీ కేంద్రంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు మరణించారు. ఈ విషాదంపై వైఎస్సార్‌సీపీ

అమరులకు రాహుల్ నివాళి..!

కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ జలియన్ వాలాబాగ్ అమరవీరులకు నివాళులర్పించారు. ‘ఈ ఊచకోత నియంతృత్వ పాలన క్రూరత్వానికి ప్రతీక, దీనిని ఈ దేశం ఎప్పటికీ మరచిపోదు. ఈ అన్యాయం, అణచివేతకు వ్యతిరేకంగా మన

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం: మంత్రి లోకేశ్

మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవడానికి చాలా కష్టపడ్డానని మంత్రి నారా లోకేశ్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని చిన్నకాకానిలో 100 పడకల ఆస్పత్రికి మంత్రి నారా లోకేశ్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

ఏడాదికి 3 వేల మందికి ఇంటి పట్టాలిచ్చాం: లోకేశ్

మంగళగిరిలో ఏడాదికి 3 వేల మందికి ఇంటి పట్టాలు ఇచ్చినట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘మన ఇల్లు-మన లోకేశ్’ తొలి దశ చివరి రోజు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన మాట్లాడారు. మంగళగిరి

ఫిరాయింపులపై అసెంబ్లీ స్పీకర్లకూ డెడ్‌లైన్ విధించాలి: కేటీఆర్

బిల్లులపై నిర్ణయానికి రాష్ట్రపతి, గవర్నర్లకు సుప్రీంకోర్టు గడువు విధించినట్లుగానే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా అసెంబ్లీ స్పీకర్‌లకు డెడ్‌లైన్ విధించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సుప్రీంకోర్టును కోరారు. ఈ మేరకు ఆయన

త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ…!

తెలుగు రాష్ట్రాల సీఎంలు త్వరలో సమావేశమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విభజన సమస్యల్ని పరిష్కరించుకునేందుకు సీఎం చంద్రబాబు, సీఎం రేవంత్ రెడ్డి త్వరలో భేటీ కానున్నట్లు తెలుస్తోంది. ఇరురాష్ట్రాల ముఖ్యమంత్రులు గత ఏడాది ప్రజాభవన్‌లో

పేదలను ఇబ్బంది పెట్టకుండా పన్నులు వసూలు చేయాలి: మంత్రి నారాయణ

మున్సిపాలిటీల్లో తాగునీరు, శానిటేషన్ వ్యవస్థపై మున్సిపల్ కమిషనర్లు క్షేత్ర స్థాయిలో దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశాలు జారీచేశారు. ఇందుకోసం ప్రతిరోజు ఉ. 6 గంటల నుంచి మున్సిపాలిటీల్లో పర్యటించాలని ఆదేశించారు. నిత్యం మున్సిపాలిటీల్లో