Mahaa Daily Exclusive

హైదరాబాద్‌లో ఆల్‌ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్‌షిప్‌: మార్చి 23 నుంచి మెగా టోర్నీ.. ఏర్పాట్లను సమీక్షించిన డీజీపీ

మార్చ్ 23 నుంచి హైదరాబాద్ లో ఆల్ ఇండియా పోలీస్‌ ఫుట్‌బాల్‌ ఛాంపియన్ షిప్ పోటీలు సమీక్షించిన డీజీపీ హైదరాబాద్‌, మహా : తెలంగాణ పోలీస్ శాఖ ఆతిథ్యమివ్వనున్న ‘74వ బి.ఎన్‌. మల్లిక్‌ మెమోరియల్

‘కేసీఆర్ కుటుంబాన్ని మేం చూస్తాం’: సీఎం రేవంత్ రెడ్డికి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్!

మీకు చేతగాదని ఒప్పుకుంటే కేసీఆర్ కుటుంబం సంగతి మేం చూస్తాం సీఎం వ్యాఖ్యలపై కేంద్రమంత్రి బండి సంజయ్ ఫైర్ కరీంనగర్‌, మహా : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేంద్రమంత్రి బండి సంజయ్‌

సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విజయశాంతిరెడ్డి ఆత్మహత్య మిస్టరీ: 100 సీసీ కెమెరాల ఫుటేజీ పరిశీలన.. లభించని ఆధారాలు!

100 సీపీ కెమెరాల ఫుటేజీ వడపోత సాఫ్ట్ వేర్ ఇంజనీర్ బలవన్మరణంపై లభించని క్లూ మిస్టరీగా మారిన సంఘటన సికింద్రాబాద్‌, మహా : సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ పిన్నింటి విజయశాంతిరెడ్డి బలవన్మరణం ఘటన మిస్టరీ పోలీసులకు

‘ప్రజా ప్రభుత్వంపై విషం చిమ్మితే ఊరుకోం’: గుమ్లాపూర్ బహిరంగ సభలో బీఆర్‌ఎస్‌ నేతలకు మంత్రి శ్రీధర్ బాబు హెచ్చరిక

ప్రజా ప్రభుత్వం పై విషం చిమ్మడమేంటి..? అభివృద్ధి పనులు చేస్తుంటే కడుపు మండిపోతుంది ప్రతిపక్షాలది.. హరీష్ రావు కేటీఆర్ అడ్డగోలుగా మాట్లాడుతున్నారు.. ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకునేది లేదు.. గుమ్లాపూర్ బహిరంగసభలో ఐటీ పరిశ్రమల శాఖ

నాలుగు దశాబ్దాల నిరీక్షణ: 100 ఏళ్ల వృద్ధుడిని నిర్దోషిగా తేల్చిన అలహాబాద్ హైకోర్టు

నాలుగున్నర దశాబ్దాల తర్వాత … 100 ఏళ్ల వ్యక్తిని నిర్దోషిగా తేల్చిన యూపీ హైకోర్టు మహా ఉత్తరప్రదేశ్‌లో 100 సంవత్సరాల వృద్ధుడికి దాదాపు నాలుగున్నర దశాబ్దాల తర్వాత న్యాయం దక్కింది. 1982 నాటి హత్య

ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

  మహా : మేఘాలయ రాష్ట్రంలో అక్రమ బొగ్గు తవ్వకాలు మరోసారి భారీ ప్రాణ నష్టానికి కారణమయ్యాయి. తూర్పు జైంతియా హిల్స్ జిల్లాలోని ఓ గనిలో బొగ్గు తవ్వుతుండగా భారీ పేలుడు సంభవించింది. ఈ

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం..

ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో జోరుగా ప్రచారం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్గవిరాజును గెలిపించుకోవాలని గ్రామ ప్రజలను కోరిన కొత్తకర్మ మంగమ్మ శివకుమార్ రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భార్గవిరాజును గెలిపించుకోవాలని, కొత్తకర్మ

మహిళా న్యాయవాది దారుణహత్య….

మహిళా న్యాయవాది దారుణహత్య సోదరుడే హంతకుడు ఆస్తి తగాదాలే కారణం మొయినాబాద్‌, మహా : రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సొంత అన్న చేతిలో మహిళా న్యాయవాది స్వప్న (34) హత్యకు గురయ్యారు. మొయినాబాద్‌

పాలమూరు ‘విజయ సంకల్ప్’ సభలో కాంగ్రెస్‌పై బీజేపీ విసుర్లు: సనాతన ధర్మంపై దాడులు సహించం.. ‘ఆర్ఆర్ ట్యాక్స్’తో అభివృద్ధి కుంటుపడింది!

సనాతన ధర్మంపై జరిగే దాడులను సహించం ముస్లిం ఓటు బ్యాంకుకు కాంగ్రెస్ ఆరాట పడుతోంది హిందూ దేవాలయాలపై దాడులు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న రేవంత్ ప్రభుత్వం విజయ్

న్యాయవ్యవస్థపైనే దాడి: చేవెళ్లలో లేడీ అడ్వకేట్ స్వప్న దారుణ హత్య.. ‘అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్’ తేవాలని న్యాయవాదుల డిమాండ్!

చెవెళ్ల – ఆర్‌.ఆర్‌. జిల్లా చెవెళ్ల, ఆర్‌.ఆర్‌. జిల్లాకు చెందిన యువ లేడీ అడ్వకేట్ స్వప్నపై ఈ రోజు జరిగిన అత్యంత అమానుషమైన, క్రూరమైన దాడి ఘటనను విని న్యాయవాద వర్గం తీవ్ర షాక్‌కు,