భారత నౌకాదళ నూతన అధిపతిగా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్..

హైదరాబాద్, మహా. భారత నౌకాదళ తదుపరి చీఫ్ ఆఫ్ నావల్ స్టాఫ్ (నౌకాదళాధిపతి)గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియమితులయ్యారు. కృష్ణ స్వామినాథన్ ప్రస్తుతం ముంబై ప్రధాన కేంద్రంగా ఉన్న పశ్చిమ నావికాదళ కమాండర్గా
భారత నూతన సీడీఎస్గా లెఫ్టినెంట్ జనరల్ రాజా సుబ్రమణి..

హైదరాబాద్, మహా. భారత సాయుధ దళాల తదుపరి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్)గా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ ఎన్.ఎస్.రాజా సుబ్రమణి నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. సీడీఎస్తో
‘దళపతి’కి అగ్నిపరీక్ష…

‘దళపతి’కి అగ్నిపరీక్ష. * తెరవెనుక ఢిల్లీ అదృశ్య శాసనమా? *నాడు అక్రమాస్తుల కేసుతో శశికళ. * నేడు ‘సంఖ్యాబలం’ లోటుతో విజయ్! *ద్రావిడ రాజకీయాల్లో కత్తిమీద సాములా మారిన సంకీర్ణ సర్కారు. *ఏమాత్రం పట్టుతప్పినా
నెత్తురోడుతున్న రహదారులు…

నెత్తురోడుతున్న రహదారులు. * దేశంలో ప్రతి 3 నిమిషాలకో ప్రాణం బలి! *మృత్యు మార్గాలు.. రోజుకు 480 మంది బలి. *ప్రమాదాల్లో తమిళనాడు, మరణాల్లో యూపీదే అగ్రస్థానం! *రహదారి భద్రతను ప్రశ్నిస్తున్న తాజా గణాంకాలు.
మధుపార్క్ రిడ్జ్ ప్రతినిధులతో డిప్యూటీ సీఎం భట్టి భేటీ…

హైదరాబాద్, మహా ప్రజా భవన్లో మధుపార్క్ రిడ్జ్ (బి-బ్లాక్) రెసిడెన్షియల్ అసోసియేషన్ ప్రతినిధులతో డిప్యూటీ పీఎం భట్టి విక్రమార్కచ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు భేటీ అయ్యారు. మూసీ నది పునర్జీవన ప్రాజెక్టులో
తమిళ రాజకీయాల్లో అనూహ్య మలుపు…

తమిళ రాజకీయాల్లో అనూహ్య మలుపు. * విజయ్ పట్టాభిషేకానికి మళ్లీ బ్రేక్! *రాజ్భవన్ గుమ్మంలో ఆగిన మద్దతు లేఖలు. * 116 దగ్గరే ఆగిపోయిన దళపతి రథం. *మ్యాజిక్ ఫిగర్కు ఒక్క అడుగు దూరంలో.
మైనార్టీల విద్యాభివృద్ధికి ‘ఏఐ’ బాట…

మైనార్టీల విద్యాభివృద్ధికి ‘ఏఐ’ బాట. * ఉమ్మడి జిల్లాల్లో ప్రత్యేక డిగ్రీ కళాశాలలు. *మూసీ తీరాన సర్వమత సౌభ్రాతృత్వం. * గంగా జమునా తెహ్జీబ్కు సజీవ సాక్ష్యం. • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్,
కోట్లాది గుండెల సాక్షిగా….

కోట్లాది గుండెల సాక్షిగా.. *”ముఖ్యమంత్రిగా విజయ్ అను నేను..!” * ముగిసిన రాజ్భవన్ ఉత్కంఠ.. * నేడు చెన్నైలో అట్టహాసంగా ప్రమాణ స్వీకారం. * కొలువుదీరనున్న టీవీకే సంకీర్ణ సర్కారు. * గవర్నర్ ఆహ్వానంతో
నేరాల్లో నంబర్ వన్ తెలంగాణ!

నేరాల్లో నంబర్ వన్ తెలంగాణ! * పడగవిప్పిన క్రైమ్ రేట్.. బెంబేలెత్తుతున్న జనం. * దేశవ్యాప్తంగా 5.7 శాతం తగ్గిన నేరాలు. * మన రాష్ట్రంలో ఏకంగా 18.7 శాతం పెరుగుదల. * దక్షిణాదిలో
కొడంగల్ నియోజకవర్గం కాదు…

కొడంగల్ నియోజకవర్గం కాదు బంగారు తునకగా మారుస్తా నాయీ స్థాయికి కార్యకర్తల శ్రమ, ప్రజల ఆశీర్వాదం 2027 నాటికల్లా పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తానని హామీ కొడంగల్ లో వేంకటేశ్వర స్వామి దేవాలయానికి భూమి
