ఫేక్ లెక్చరర్ల ఆటకట్టుకు …ఇంటర్ బోర్డు ఐడీ కార్డులు….

ఫేక్ లెక్చరర్ల ఆటకట్టుకు ఇంటర్ బోర్డు ఐడీ కార్డులు ఐడీతో లెక్చరర్ల సర్వీస్ హిస్టరీని ఈజీగా ట్రాక్ చేసే అవకాశం ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లో అక్రమాలను అరికట్టడానికి, ఫేక్ లెక్చరర్లను తగ్గించడానికి తెలంగాణ ఇంటర్
పాషా ఖాద్రి మృతి పట్ల సీఎం సంతాపం…

హైదరాబాద్, మహా: చార్మినార్ మాజీ శాసనసభ్యుడు, ఏఐఎంఐఎం పార్టీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ పాషా ఖాద్రీ మృతి పట్ల ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మున్సిపల్
బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించండి ..మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి…

సంగారెడ్డి ప్రతినిధి: మహా: మున్సిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మఠం బిక్షపతి అన్నారు.17 18 వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థులు కామిల్
దంతూరి అంజమ్మ మరణం తీరనిలోటు..
వలిగొండ మండలం దాసిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన రామన్నపేట సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ దంతూరి సత్తయ్య తల్లి దశదినకర్మకు సోమవారం హాజరై వారి చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించిన వలిగొండ మాజీ
పాతబస్తీలో విషాదం… ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే….

పాతబస్తీలో విషాదం ఎంఐఎం మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్ పాషా ఖాద్రీ కన్నుమూత అనారోగ్యంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత హైదరాబాద్, మహా : ఏఐఎంఐఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సయ్యద్ అహ్మద్
ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్ … శుక్రవారానికి వాయిదా వేసిన హైకోర్టు…..

హైదరాబాద్, మహా : తెలుగు సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టించిన పైరసీ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఐబొమ్మ రవి (ఇమంది రవి) బెయిల్ పిటిషన్ విచారణను హైకోర్టు వాయిదా
త్వరలోనే హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ మూడో ఫేజ్కు మోడీ భూమి పూజ……

ఉచితాలకే బడ్జెట్ అనుకోవడంసరికాదు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు భారీ నిధులు రైల్వే హబ్ గా మారనున్న రాష్ట్రం ‘హబ్స్ ఆఫ్ హబ్ గా హైద్రాబాద్’ త్వరలోనే హైదరాబాద్-యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ మూడో ఫేజ్కు మోడీ
పెళ్లి కావడం లేదని హుసేన్సాగర్లో దూకి మహిళా టెకీ ఆత్మహత్య….

హైదరాబాద్, మహా : తల్లిపై ఉన్న ప్రేమ, బాధ్యత ఒకవైపు.. తన వివాహం కావడం లేదనే వేదన మరోవైపు.. ఆ యువతిని తీవ్రమైన ఒత్తిడికి గురిచేశాయి. తల్లికున్న వైకల్యం కారణంగా తన వివాహం జరగడం
లోక్సభలో గందరగోళం నిరసనలు నినాదాలతో హోరెత్తిన సభ…..

లోక్సభలో గందరగోళం నిరసనలు నినాదాలతో హోరెత్తిన సభ ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీల సస్పెన్షన్ సభ బుధవారానికి వాయిదా న్యూఢిల్లీ, మహా : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంగళవారం లోక్సభలో తీవ్ర ఉద్రిక్తత
టీటీడీ కల్తీ నెయ్యి కేసు….

టీటీడీ కల్తీ నెయ్యి కేసు సూత్రధారుల కోసం విచారణ కమిటీ ఏపీ కేబినెట్ సంచలన నిర్ణయం కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ కు కేసు అప్పగింత అసలు సూత్రదారులను సిట్ గుర్తించలేదని అభిప్రాయపడ్డ మంత్రివర్గం ఏజీతో
