Mahaa Daily Exclusive

కేరళ పీఠంపై ‘కేసీ’ జోరు…

కేరళ పీఠంపై ‘కేసీ’ జోరు. * 50 మంది ఎమ్మెల్యేల మద్దతుతో హైకమాండ్‌కు అల్టిమేటం. * వేణుగోపాల్ వర్సెస్ సతీశన్.. క్లైమాక్స్‌కు చేరిన కుమ్ములాట. * సతీశన్‌కు ముస్లిం లీగ్ అండ.. వేణుగోపాల్‌కు రాహుల్

ప్రేమ ‘శిక్ష’… కత్తుల వేట!.

ప్రేమ ‘శిక్ష’… కత్తుల వేట!. * సికింద్రాబాద్‌లో బీటెక్ విద్యార్థి ఘోర హత్య. * నడిరోడ్డుపై రక్తపు మడుగులో యవన్‌. * 17 సార్లు కత్తితో పొడిచి కిరాతకంగా చంపిన యువతి బంధువులు. *

యాదాద్రి నరసన్న సేవలో మంచిరెడ్డి దంపతులు….

యాదాద్రి నరసన్న సేవలో మంచిరెడ్డి దంపతులు… కిషన్ రెడ్డి దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు.. రంగారెడ్డి జిల్లా ప్రతినిధి మహా: యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న మంచిరెడ్డి దంపతులు. వారికి వివాహ

నేరజాతుల జాబితా నుంచి తొలగించబడిన, సంచార మరియు అర్ధ-సంచార వర్గాలు

*తెలంగాణలో బీసీ జాబితాలో ఉన్న 51 కమ్యూనిటీలను డీనోటిఫైడ్, నొమాడిక్, సేమి-నొమాడిక్ కమ్యూనిటీలుగా (నేరజాతుల జాబితా నుంచి తొలగించబడిన, సంచార మరియు అర్ధ-సంచార వర్గాలు) గుర్తిస్తూ, డీనోటిఫైడ్ ట్రైబ్ సర్టిఫికెట్ (డిఎన్టీ) ఇవ్వవలసిందిగా తెలంగాణ

తెలంగాణ బీసీ కులాల జాబితాలో కీలక మార్పులు: రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం..

*వెనుకబడిన తరగతుల కోసం తెలంగాణ బీసీ కమిషన్ సమర్పించిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో సామాజిక మరియు విద్యా పరంగా వెనుకబడిన జాబితా లోని కొన్ని కులాలు పేర్ల మార్పు ,పర్యాద పదాలు చేర్చడానికి ఇటీవల

తెలంగాణ విద్యారంగంలో పెను ప్రకంపనలు…

తెలంగాణ విద్యారంగంలో పెను ప్రకంపనలు. * ఇంటర్ బోర్డు రద్దు దిశగా సర్కార్ అడుగులు? *లక్షలాది విద్యార్థుల భవిష్యత్తుపై ‘విలీన’ గండం. * అర్ధాంతరంగా నిలిచిన అడ్మిషన్ల ప్రక్రియ. *రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం.

తెలంగాణ ప్రగతికి మోదీ భరోసా…

తెలంగాణ ప్రగతికి మోదీ భరోసా. * పరేడ్ గ్రౌండ్స్‌లో మే 10న ‘మహా’ బహిరంగ సభ. హైదరాబాద్, మహా. తెలంగాణ అభివృద్ధిలో సరికొత్త అధ్యాయానికి ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారని, మే 10న

లింగం బంజర లో ఆంజనేయస్వామి ధ్వజ ప్రతిష్ట మహోత్సవం …

  కారేపల్లి, మహా:మండల పరిధిలోని లింగం బంజర గ్రామంలో గల శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయంలో శనివారం నూతన జీవద్వజ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వ కమిటీ సభ్యులు గురువారం

సామాన్యుడిలా ముఖ్యమంత్రి….వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన రేవంత్ రెడ్డి.

సామాన్యుడిలా ముఖ్యమంత్రి….వీఐపీ సంస్కృతికి స్వస్తి పలికిన రేవంత్ రెడ్డి. హైదరాబాద్,మహా. రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. అధికారమంటే ఆడంబరం కాదు, అదొక బాధ్యత అని చాటిచెబుతూ వీఐపీ

ఉగ్రస్థావరాలకు ఇక నూకలు చెల్లినట్లే….

ఉగ్రస్థావరాలకు ఇక నూకలు చెల్లినట్లే. * ‘ఆపరేషన్‌ సిందూర్‌’ ముగింపు కాదు.. ఆరంభం! హైదరాబాద్, మహా. పాకిస్థాన్‌ గడ్డపై ఉన్న ఏ ఉగ్రవాద స్థావరం కూడా ఇకపై సురక్షితం కాదని భారత సైన్యం మరోసారి