Mahaa Daily Exclusive

రవాణా సంస్థలో కొలువుల జాతర.

* రవాణా సంస్థలో కొలువుల జాతర. * ట్రాఫిక్, మెకానికల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం * డిగ్రీ, డిప్లొమా అర్హతతో ఆర్టీసీలో ఉద్యోగాలు. * డిసెంబర్ 30 నుంచి దరఖాస్తులు హైద్రాబాద్, మహా. తెలంగాణ

అడవిలో తుపాకీ మోత.. నగరంలో లేఖల వేట!

అడవిలో తుపాకీ మోత.. నగరంలో లేఖల వేట! * కిడ్నాపర్ల చెరలో చిన్నారులు.. వినిపించని ఆడబిడ్డల ఆర్తనాదాలు. * గెలిచిన టెక్నాలజీ.. ఓడిన మానవత్వం. * గంజాయి వనం ఖాళీ.. కానీ కోరలు చాచిన

మెడికల్ అండ్ హెల్త్ వింగ్ – తెలంగాణ పీసీసీ తొలి సమావేశం విజయవంతం స్టేట్ చైర్మన్ డా. యం. రాజీవ్‌కు ఘన సన్మానం

  హైదరాబాద్: టీపీసీసీ మెడికల్ అండ్ హెల్త్ వింగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన తొలి సమావేశం సందర్భంగా స్టేట్ చైర్మన్ డాక్టర్ యం. రాజీవ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సన్మానం తనకు అపారమైన ఆనందం, గౌరవాన్ని

క‌మ‌లాపురం పంచాయ‌తీ ఏక‌గ్రీవం….

* స‌ర్పంచిగా వ‌డ్డె సులోచ‌న‌… ఉప స‌ర్పంచిగా దూదిపాళ్ల భాస్క‌ర్‌రావు * ఏక‌గ్రీవం కావ‌డంలో సీఎం రేవంత్ పీఆర్వో, ఎన్ఆర్ఐల కృషి…. కారేప‌ల్లి, మహా: సింగ‌రేణి మండ‌లం క‌మ‌లాపురం పంచాయ‌తీ ఎన్నిక ఏక‌గ్రీవ‌మైంది. నామినేష‌న్ల

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు : మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ఆదేశాలు

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు ఫుడ్ బాలేదని పిల్లల నుంచి కంప్లైంట్ రావొద్దు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలి అధికారులకు మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్ ఆదేశాలు

చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం

అనకాపల్లి:చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్ లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను

విద్యుత్ కార్యాలయంలో  ఇంటి దొంగలు

విద్యుత్ శాఖకు సంబంధించిన పాత ఇనుప స్తంభాలు మరియు సామగ్రి చీకట్లో అక్రమంగా తరలింపు వాటిని అమ్ముకుని జేబులు నింపుకున్న ఓ అధికారి…? జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో కొన్ని రోజుల క్రితం జీవీఎంసీ వారు

రాష్ట్రంలో అల్లర్లు… సీఎం అభ్యర్థులు విదేశీ పర్యటనలా..

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు,

అభిషేక్ శర్మ దూసుకుపోతున్న సన్ రైజర్స్ ప్లేయర్

సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్‌ శర్మ ఐపీఎల్‌ 2024లో తన సత్తా చూపుతున్నాడు. ఓపెనర్‌గా వచ్ఛి మెరుపు వేగంతో బ్యాటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నాడు.  శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్‌లో 12 బంతుల్లో 37 పరుగులు

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు-2024

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది.అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక eapcet.tsche.ac.in డౌన్లోడ్ చేసుకోవచ్చు.