కమలాపురం పంచాయతీ ఏకగ్రీవం….

* సర్పంచిగా వడ్డె సులోచన… ఉప సర్పంచిగా దూదిపాళ్ల భాస్కర్రావు * ఏకగ్రీవం కావడంలో సీఎం రేవంత్ పీఆర్వో, ఎన్ఆర్ఐల కృషి…. కారేపల్లి, మహా: సింగరేణి మండలం కమలాపురం పంచాయతీ ఎన్నిక ఏకగ్రీవమైంది. నామినేషన్ల
విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు : మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలు

విద్యార్థులకు హాస్టళ్లలో ఏ సమస్య ఉండొద్దు ఫుడ్ బాలేదని పిల్లల నుంచి కంప్లైంట్ రావొద్దు ఏ సమస్య వచ్చినా తక్షణమే పరిష్కార చర్యలు తీసుకోవాలి అధికారులకు మంత్రి మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాలు
చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం

అనకాపల్లి:చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్ లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను
విద్యుత్ కార్యాలయంలో ఇంటి దొంగలు

విద్యుత్ శాఖకు సంబంధించిన పాత ఇనుప స్తంభాలు మరియు సామగ్రి చీకట్లో అక్రమంగా తరలింపు వాటిని అమ్ముకుని జేబులు నింపుకున్న ఓ అధికారి…? జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో కొన్ని రోజుల క్రితం జీవీఎంసీ వారు
రాష్ట్రంలో అల్లర్లు… సీఎం అభ్యర్థులు విదేశీ పర్యటనలా..

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు,
అభిషేక్ శర్మ దూసుకుపోతున్న సన్ రైజర్స్ ప్లేయర్

సన్ రైజర్స్ ప్లేయర్ అభిషేక్ శర్మ ఐపీఎల్ 2024లో తన సత్తా చూపుతున్నాడు. ఓపెనర్గా వచ్ఛి మెరుపు వేగంతో బ్యాటింగ్లో ప్రతిభ కనబరుస్తున్నాడు. శుక్రవారం సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో 12 బంతుల్లో 37 పరుగులు
తెలంగాణ ఎంసెట్ ఫలితాలు-2024

తెలంగాణ ఎంసెట్ ఫలితాలు ఈ రోజు ప్రకటించడం జరిగింది. ఇక్కడ డౌన్లోడ్ లింక్ ఉంది.అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక eapcet.tsche.ac.in డౌన్లోడ్ చేసుకోవచ్చు.
వరాహ నదిలో బయటపడ్డ అమ్మవారి విగ్రహం

అనకాపల్లి:జిల్లా ఎస్ రాయవరం మండలం పెద ఉప్పలం గ్రామ సమీపంలో వరహ నదిలో శక్తి రూపం బయటపడింది. పనికి ఉపాధి హామీ పథకం పనులు చేసుకుని ఇంటికి తిరిగి వస్తున్న గ్రామస్తులకు వరాహనదిలో అమ్మవారు
రక్తపోటు పట్ల అప్రమత్తంగా వుండాలి

రక్తపోటు (బి.పి) పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తత తో వుండాలని అనకాపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ.హేమంత్ పిలుపు నిచ్చారు. శుక్రవారం మే,17 “ప్రపంచ రక్తపోటు దినం” సందర్భంగా జిల్లా కేంద్ర
