Mahaa Daily Exclusive

కాంచన్‌జంగా రైలు ప్రమాదానికి కారణం ‘వాకీ-టాకీల కొరత’..?

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కాంచన్‌జంగా రైలు ప్రమాద ఘటనకు సంబంధించి విచారణ చేపట్టిన రైల్వే సేఫ్టీ కమిటీ(సీఆర్ఎస్).. రైళ్లు ఢీకొనడానికి గల కారణాలను బయటపెట్టింది. జూన్ 17వ తేదీన ఈ ఘటన జరిగింది. ఈ

నీట్ కేసు పేపర్ లీక్ లో కీలక నిందితుడు అరెస్ట్..

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సమీపిస్తున్న కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. నీట్ వ్యవహారంపై ప్రతిపక్షాలకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకూడదని భావిస్తోంది మోదీ సర్కార్. ఎగ్జామ్ పేపర్ లీకై చాన్నాళ్ల తర్వాత కీలక నిందితుడ్ని సీబీఐ

దేవరకు బ్యాడ్ సెంటిమెంట్..?

ఆర్ఆర్ఆర్ మూవీ వచ్చి రెండేళ్లవుతోంది. ఇంతవరకూ జూనియర్ ఎన్టీఆర్ సినిమా దేవర రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశా నిస్పృహలతో ఉన్నారు. టీజర్లు, పోస్లర్లు ఆకట్లుకునేలా ఉన్నాయి. దానికి తోడు కొరటాల శివ దర్శకత్వం దీనితో ఈ

సీజన్‌8 కి బిగ్‌ బాస్ రెడీ, ఈసారి కంటెస్టెంట్‌లు ఎవరంటే..?

టాలీవుడ్‌లో బిగ్‌బాస్ సీజన్ అనగానే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు చూద్ధామా అంటూ ఈగర్‌గా వెయిట్ చేస్తుంటారు.ఎందుకంటే బిగ్‌బాస్ స్టార్ట్ అయిన సీజన్ నుండి బిగ్‌బాస్‌కి ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్నారు. మొదట్లో ఎక్కడో స్టార్ట్ అయిన

కవితకు తీవ్ర అస్వస్థత.. హాస్పిటల్ తరలింపు..

ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ తనయ కవిత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తీవ్ర జ్వరంతోపాటు గొంతు ఇన్ఫెక్షన్‌ సమస్యలతో ఆమె బాధపడ్డారు.

ఇక నుండి డ్రైవ్ ఆన్ డ్రగ్ టెస్టు కూడా..

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో మంగళవారం సుదీర్ఘంగా సమావేశమయ్యారు. అనేక సమస్యలు, అంశాలపై చర్చలు జరిపారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా ఈ

ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యం..

విద్య, వైద్యం ఖరీదైనవిగా మారుతున్న ఈ కాలంలో ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కార్పొరేట్ వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందించారు. ఆయన స్ఫూర్తితోనే నేడు తెలంగాణ

అసెంబ్లీ సమావేశాల తర్వాత నామినేటెడ్ పోస్టుల భర్తీ..

టీడీపీలో నామినేటెడ్ పోస్టుల భర్తీ కోలాహలం నెల కొంది. ఈ నెలలో కొన్నింటిని భర్తీ చేయాలని టీడీపీ ఆలోచన చేస్తోంది. మూడు పార్టీల నేతలకు ఇందులో స్థానం కల్పించాలని భావిస్తోంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత

పవన్ తొలి అధికారిక పర్యటన, ఈనెల 19న ఢిల్లీకి..

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలి అధికారిక పర్యటన ఖరారైంది. డిప్యూటీ సీఎం హోదాలో ఈనెల 19న పవన్ ఢిల్లీకి వెళ్తున్నారు. కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జల్ జీవన్

మనసు మార్చుకున్న జగన్, అసెంబ్లీ సమావేశాలకు హాజరు..!

వైసీపీ అధినేత, పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ మనసు మార్చుకున్నారా? అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని నిర్ణయించుకున్నారా? ఏపీ నుంచి బెంగుళూరుకు మకాం మార్చాలని ఆయన నిర్ణయం తీసుకున్నారా? పదేపదే బెంగుళూరు ఎందుకు వెళ్లాల్సి‌