Mahaa Daily Exclusive

చాట్ లీక్.. రాజ్ తరుణ్, మాల్వీ మల్హోత్రా బండారం బట్టబయలు..!..

టాలీవుడ్ నటుడు రాజ్ తరుణ్, లావణ్యల ప్రేమ వ్యవహారం రోజు రోజుకు ఊహించని ట్విస్టులతో అనేక మలుపులు తిరుగుతున్న విషయం తెలిసిందే. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా దగ్గరయ్యాడని లావణ్య ఇటీవల నర్సింగ్

రామ్‌ చ‌ర‌ణ్‌కి అరుదైన గౌర‌వం.. తొలి భారతీయ సెలబ్రిటీగా గుర్తింపు..!

‘ఆర్ఆర్ఆర్’తో గ్లోబల్ స్టార్‌గా పేరు సంపాదించుకున్నాడు రామ్ చరణ్. ఈ సినిమాతో వచ్చిన ఫేమ్ బట్టి తన నెక్స్ట్ మూవీ కూడా గ్రాండ్‌ లెవెల్లో ఉండాలిని అనుకున్నాడు. ఇందులో భాగంగానే పలు సినిమాలతో బిజీ

పార్లమెంట్ వర్షకాల సమావేశాలు.. ఆరు కొత్త చట్టాల ప్రవేశపెట్టబోతున్న మోదీ ప్రభుత్వం సిద్ధం..

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయే వర్షాకాల సమావేశాల్లో ఆరు కొత్త చట్టాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టబోతోంది. లోక్ సభ సెక్రటేరియట్ గురువారం సాయంత్రం విడుదల చేసిన పార్లమెంట్

విద్యారంగానికి కేంద్ర బడ్డెట్ లో ప్రాధాన్యం ఎంత..?

విద్యతోనే బంగారు భవిష్యత్తు, విద్యతోనే దేశాభివృద్ధి, విద్యతోనే స్వావలంబన సాధ్యం. విద్యకు అంత ప్రాధాన్యం ఇవ్వాలని కొఠారి కమిషన్ ఏనాడో చెప్పింది. దేశ భవిష్యత్తు తరగతి గదిలో రూపుదిద్దుకుంటుందని గుర్తు చేసింది. అంతే కాదు..

పిన్నెల్లికి హైకోర్టులో షాక్.. బెయిల్ నిరాకరణ..

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి కోర్టులో షాక్ తగిలింది. ఎన్నికల సమయంలో జరిగిన హింసకు సంబంధించిన కేసులో ఆయనకు బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌ను

వైసీపీకి విజయసాయి రెడ్డి గుడ్ బై..?

అధికారంలో ఉన్నప్పుడు వైసీపీలో మొదలైన ఆధిపత్యపోరు ఇప్పుడు బజారుకెక్కుతోందా? ఏడు పదుల వయస్సులో దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విజయసాయిరెడ్డికి పార్టీలో ఏ ఒక్కరూ ఎందుకని సపోర్ట్‌గా మాట్లాడటం లేదు? పార్టీలో నెంబర్ టూగా వెలుగొందిన

ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలి: సీఎం జగన్ డిమాండ్..

వైసీపీ చీఫ్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదని, పోలీసుల సమక్షంలోనే దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. పోలీసులు

గ్రూప్ -2 పరీక్ష వాయిదా..

తెలంగాణ గ్రూప్ -2 పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఆగస్ట్ 7, 8 తేదీల్లో పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా పరీక్షలను వాయిదా వేసింది. డీఎస్సీ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసినట్లు

చారాణా కోడికి బారాణా మసాలా.. రేవంత్ సర్కారుపై కేటీఆర్ విమర్శలు..

తెలంగాణ ప్రభుత్వం మొదటి విడతగా గురువారం రూ. లక్ష రైతు రుణమాఫీని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రైతులతో కలిసి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరిపారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్

రాజీనామాకు నేను రెడీ.. హరీశ్ రావు ప్రతిసవాల్..

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చరిత్రాత్మకంగా రైతు రుణమాఫీ చేస్తున్నది. ఏకకాలంలో రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ శ్రేణులంతా రాష్ట్రమంతటా సంబురాలు చేసుకుంటున్నాయి. వరంగల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన రైతు డిక్లరేషన్ సభలో రాహుల్