Mahaa Daily Exclusive

బిగ్ బాస్ సీజన్ – 8 ప్రోమో..!

బిగ్ బాస్ షోకు జనాల్లో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓవైపు ఈ షోపై విమర్శలు వస్తున్నా మరోవైపు ఆడియన్స్ మాత్రం తగ్గడంలేదు. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, హిందీ భాషలలో కూడా ఈ

ప్రభాస్, అమితాబ్ బచ్చన్‌, నిర్మాతలకు లీగల్ నోటీసులు..

కల్కి 2898 ఏడీ రికార్డులు వర్షం కురిపిస్తున్నది. పాత రికార్డులను బ్రేక్ చేస్తూ సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నది. సినిమా కథ, ప్రధాన పాత్రల్లో నటించిన అమితాబ్ బచ్చన్, కమల్

భారత పార్లమెంట్ లో దేశభక్తి నినాదాలపై నిషేదం..

సోమవారం జులై 21 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 12 వరకూ జరుగుతాయని కేంద్ర మంత్రిత్వ శాఖ తెలియజేసింది. సార్వత్రిక ఎన్నికల ముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్

మళ్లీ క్వారంటైన్, ఐసొలేషన్లు.. కేరళకు కేంద్ర బృందం..

కరోనా మహమ్మారితో ప్రపంచమంతా వణికిపోయింది. వైరస్ బారిన పడకుండా ఉండటానికి అనేక జాగ్రత్తలు తీసుకున్నారు. పాజిటివ్ తేలిన వ్యక్తితో నేరుగా కాంటాక్టులోకి వచ్చిన వారిని క్వారంటైన్‌లోకి పంపించారు. అనుమానాలు ఉన్నవారిని ఐసొలేషన్‌లోకి పంపించారు. ఇప్పటికీ

రాహుల్ గాంధీ పై కిషన్ రెడ్డి సెటైర్లు..!

ఎన్నికల్లో ఓడిపోయినా సంబరాలు చేసుకుంటున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. మతోన్మాద శక్తులు ఒక్కటై బీజేపీని ఓడించేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు. సోమాజీగూడ జయ‌గార్డెన్‌లో నిర్వహించిన

‘అసెంబ్లీ సమావేశాల్లో జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన.. డిసెంబర్ 9లోగా నియమకాలు’..

త్వరలో ప్రారంభంకాబోయే తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లోనే జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు సేకరించి జూన్‌ లో ఉద్యోగాల భర్తీకి

రాహుల్ గాంధీని రప్పించేందుకు స్కెచ్ వేస్తున్న రేవంత్..

రాష్ట్రవ్యాప్తంగా రైతు రుణ మాఫీ ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమయింది. రెండు విడతల్లో రెండు లక్షల రూపాయల రుణమాఫీని అమలు చేసే దిశగా అధికార యంత్రాంగం కదిలింది. దీనితో తెలంగాణ రైతాంగం సర్వత్రా హర్షం వ్యక్తం

ప్రాజెక్టులు పెండింగ్.. రూ.1,355 కోట్ల కేంద్ర నిధులు మళ్లించేసిన జగన్ ప్రభుత్వం..!

కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లలో గ్రామీణ, పట్టణాభివృద్ధికి ఇచ్చిన నిధులను గత వైకాపా ప్రభుత్వం దారి మళ్లించింది. కేంద్రం తన వాటాగా వివిధ పథకాలకు విడుదల చేసిన మొత్తాలను నియమాలకు విరుద్ధంగా జగన్ ప్రభుత్వం

ప్రతీ నిమిషం ‘బీ కేర్ ఫుల్’.. పవన్ కల్యాణ్‌కు నిఘావర్గాల హెచ్చరిక..

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తంగా ఉండాలని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. ప్రతీ నిమిషం అలర్ట్ గా ఉండాలని సూచించాయి. ఇటీవల కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావన

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. వైసీపీ డిమాండ్..!

పార్టమెంట్‌‌లో వర్షాకాల బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలోనే జరిగిన అఖిలపక్షం సమావేశానికి వైసీపీ తరపున ఎంపీలు విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి హాజరయ్యారు. ఏపీలో క్షీణించిన శాంతి భద్రతల