గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం దామరతోగు అడవుల్లో ఎన్కౌంటర్ ఈరోజు ఉదయం స్పెషల్ పార్టీ పోలీసులకు నక్సలైట్ లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక నక్సలైట్ మృతి
ఆ హీరోయిన్ తో ప్రేమలో సాయిధరమ్ తేజ్..?

సినీ పరిశ్రమలో ప్రేమ, పెళ్లిళ్ల వార్తలు షరామామూలే. సినిమా సెట్లో కాకుండా బయట ఒక్కసారి ఇద్దరు కలిసి కనిపించారంటే వారి మధ్య ప్రేమ ఉన్నదని, రిలేషన్షిప్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు షికారు
సల్మాన్ ఖాన్ ను చంపడానికి ప్రయత్నిస్తున్న గ్యాంగ్ స్టార్..?

బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ పై ఏప్రిల్ నెలలో హత్యా ప్రయత్నం జరిగింది. ఇందుకు సంబంధించి 1700 పేజీల చార్జిషీట్ను పోలీసులు ఫైల్ చేశారు. ఈ చార్జిషీట్లో సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ కూడా ఉన్నది.
కేసీఆర్తో కలిసి ఢిల్లీలో ధర్నా చేస్తా: సీఎం రేవంత్ సవాల్..

తెలంగాణ రాష్ట్రానికి నిధుల కోసం ఢిల్లీలో దీక్ష చేయాలని బీఆర్ఎస్వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు చేసిన డిమాండ్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాను దేశరాజధాని జంతర్మంతర్
హైదరాబాద్లో ‘గాడిద గుడ్డు’ ఫ్లెక్సీలు.. భారీగా చర్చ..

కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంటులో ఆర్థిక బడ్జెట్ 2024-25 ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ బడ్జెట్ బీహార్, ఏపీ రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యతనిచ్చింది. ఆ రాష్ట్రాలకు అధిక కేటాయింపులు చేసింది. ఈ నేపథ్యంలో
ఇంగ్లీష్ మీడియంపై అసెంబ్లీలో మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు..

గత వైసీపీ ప్రభుత్వం పాఠశాల విద్యను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ పాఠశాల్లలో ఇంగ్లీష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద చర్చే జరిగింది. సాధారణ ప్రజలు మొదలు మేధావుల వరకు ఈ అంశంపై అనేక కోణాల్లో
తెలంగాణకు బడ్జెట్ కేటాయింపులపై కేంద్రమంత్రి కామెంట్..

కేంద్ర ప్రభుత్వం నిన్న పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ప్రధానంగా బిహార్, ఆంధ్రప్రదేశ్లకు వరాలు ప్రకటించింది. బిహార్ రాష్ట్రానికి రూ. 26 వేల కోట్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 15 వేల కోట్లు
రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నాం: అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు అసెంబ్లీలో మద్యం పాలసీపై శ్వేతపత్రం విడుదల చేసిన అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో మద్యం అక్రమాలపై సీఐడీ విచారణకు ఆదేశిస్తున్నామని సభాముఖంగా ప్రకటించారు. లోతైన విచారణ తర్వాత,
అమరావతిని అనుసంధానిస్తూ రూ.2,047 కోట్లతో రైల్వే ప్రాజెక్టు: కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్..

ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించిందన్న విషయం నిన్నటి బడ్జెట్ ప్రకటనతో స్పష్టమైంది. తాజాగా, అమరావతి రైల్వే ప్రాజెక్టుపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. అమరావతి రైల్వే
కేంద్ర బడ్జెట్పై తీర్మానానికి శాసన సభ ఆమోదం… రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానం ఇదే..!

కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన తీర్మానానికి శాసన సభ బుధవారం ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. కేంద్ర బడ్జెట్లో సవరణలు చేయాలని ఈ తీర్మానంలో డిమాండ్
