జూ. ఎన్టీఆర్ అంటే బాలయ్యకు ఎప్పట్నుంచో కోపం.. అందుకే కాల్పులు జరిపాడు.. లక్ష్మీ పార్వతి షాకింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. బాలకృష్ణ, ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ వంటి హీరోలు టాలీవుడ్లో సత్తా చాటుతున్నారు. అయితే బాలయ్య బాబుతో సరిచూస్తే యంగ్ టైగర్ ఎన్టీఆర్కి
చిరంజీవి, పవన్, రామ్ చరణ్ లతో పాన్ ఇండియా మూవీ..! డైరెక్టర్ ఎవరంటే..?

ఫ్యామిలీలో హీరోలకు కొదవ లేదు. అరడజను మంది పాన్ ఇండియా హీరోలు ఉన్నారు. మామూలుగా తెరపై మెగా స్టార్ చిరంజీవిని చూస్తేనే అభిమానులు ఎగిరిగంతేస్తుంటారు. ఆరు పదుల వయసుతోనూ మెగా స్టార్ ఎంతో ఎనర్జిటిక్
ప్రతి 9 మంది భారతీయుల్లో ఒకరికి క్యాన్సర్ ముప్పు..

దేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, పరిశోధకులు ఆసక్తికర అంశం వెల్లడించారు. భారత్ లో ప్రతి 9 మందిలో ఒకరికి క్యాన్సర్ ముప్పు ఉందని తెలిపారు. అయితే, ఈ క్యాన్సర్ రకాలను ప్రాథమిక దశలోనే
ఝార్ఖండ్ లో రైలు ప్రమాదం.. ఒకరు మృతి.. 60 మందికి గాయాలు..

ఝార్ఖండ్ లో మరో రైలు ప్రమాదం జరిగింది. ఝార్ఖండ్ లోని చక్రధర్పూర్కు సమీపంలో ముంబై వెళ్తున్న హౌరా-సీఎస్ఎంటీ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఆగ్నేయ రైల్వే పరిధిలోని రాజ్ఖర్సావాన్, బడాబాంబో స్టేషన్ల మధ్య తెల్లవారుజామున
మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో కీలక పరిణామం… వైసీపీ మాజీ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల జరిగిన ఫైళ్ల దగ్ధం ఘటనపై దర్యాప్తు ఊపందుకుంది. ఈ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే నవాజ్ బాషాపై పోలీసులు కేసు నమోదు
నేడే రెండో విడత పంట రుణమాఫీ..రైతుల ఖాతాల్లో 7వేల కోట్లు జమ..!

తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలును వేగవంతం చేసింది. గత ఎన్నికల్లో రైతులకు రూ.2లక్షల రుణాలు ఏకకాలంలో మాఫీ చేస్తామంటూ ఇచ్చిన హామీ ప్రకారం మొదటి విడతలో రూ.లక్షవరకు రుణమాఫీ చేశారు.
రాత్రి 1.30 తర్వాత కూడా కొనసాగిన తెలంగాణ అసెంబ్లీ..

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం హోరాహోరీగా జరిగాయి. బడ్జెట్పై చర్చలో ప్రభుత్వ, విపక్ష సభ్యులు మాట్లాడారు. అర్ధరాత్రి దాటాక కూడా చర్చ కొనసాగింది. సోమవారం ఉదయం 10 గంటలకు ప్రారంభమైన శాసనసభ సమావేశాలు రాత్రి
లోక్ సభలో బీజేపీ విప్ గా కొండా విశ్వేశ్వర్ రెడ్డి నియామకం..

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డికి బీజేపీ అధినాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డిని లోక్ సభలో బీజేపీ విప్ గా నియమించారు. ఇవాళ బీజేపీ హైకమాండ్ లోక్ సభలో చీఫ్
పేదలకు ఇళ్ల స్థలాలపై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు గృహ నిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టారు. ఈ సమావేశానికి రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. గ్రామాల్లో పేదలకు ఇళ్ల
జర్నలిస్టులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్..!

ఏపీ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకున్నది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. సోమవారం గృహ నిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ
