Mahaa Daily Exclusive

తెలంగాణలో త్వరలో ఉప ఎన్నికలు..–: కేటీఆర్

తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా. అవుననే చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు. పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ

భార‌త ప్ర‌భుత్వం కీలక నిర్ణయం.. బంగ్లాదేశ్‌కు రైళ్లు రద్దు…!

బంగ్లాదేశ్‌లో నిర‌స‌న‌కారుల ఆందోళ‌న‌తో శాంతిభద్రతలు క్షీణించాయి. ఆ దేశంలోని తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భార‌త ప్ర‌భుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాకు వెళ్లే అన్ని రైళ్ల‌ను నిలిపివేసింది. ఈ మేర‌కు రైలు స‌ర్వీసుల‌న్నీ

మకాం మార్చుతున్న ఎక్స్..!

ప్రముఖ సోషల్ మీడియా వేదిక ఎక్స్ అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో నుంచి తన మకాం మార్చుతోంది. ఈ వార్త కొద్ది వ్యవధిలోనే వైరల్ అయింది. దీనిపై ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ స్పందించారు.  

రుణమాఫీ కాలేదని రైతులు ఫోన్ చేసి మరీ చెబుతున్నారు: కిషన్ రెడ్డి..

బీజేపీ కార్యాలయంలో రుణమాఫీకి సంబంధించి కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, దీనికి వేల ఫోన్ కాల్స్ వస్తున్నాయని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ కార్యాలయంలో పార్టీ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ‘హర్

మూడో విడత రుణమాఫీ తేదీ వెల్లడించిన మంత్రి..

ఆగస్టు 15న మూడవ విడత రుణమాఫీ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. స్వాతంత్ర్య వేడుకల రోజు వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ. 2 లక్షల వరకు రుణమాఫీ ప్రారంభిస్తారని

పొట్టి డ్రెస్‌లో మాజీ మంత్రి రోజా..! ట్రోల్స్ చేస్తున్న నెటిజన్స్..!

వైసీపీ ఫైర్ బ్రాండ్ , మాజీ మంత్రి రోజా మరోసారి వార్తల్లో నిలిచారు. రాష్ట్ర రాజకీయాల్లో రోజాకు ప్రత్యేక స్థానం ఉంది. మాటల తూటాలు పేల్చి ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టడంలో రోజా స్పెషలిస్ట్.

విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్..

ఉమ్మడి విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ప్రక్రియ ఈ నెల 13వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ నామినేషన్ల

అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళ్తాం: వైఎస్ జగన్..

ఎన్నికల తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ ఘర్షణలు కలకలం రేపాయి. కొన్ని చోట్ల జరిగిన ఈ హత్యలను ప్రధానం చేస్తూ అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో చేరిన వైసీపీ ధర్నా కూడా చేసింది. అన్ని పార్టీలకు లేఖలు

సినిమా ఇండస్ట్రీపై నాగబాబు సంచలన కామెంట్స్..వాళ్ల గురించేనా..?

మెగా ఫ్యామిలీలో చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలో ప్రవేశించారు నాగబాబు. రాక్షసుడు చిత్రం తో తొలిసారి సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన నాగబాబు ఆ తర్వాత వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేకపోయారు. ఆయన హీరోగా నటించిన సినిమాలు

బాలయ్య ‘ఆవేశం’..?

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బాబీ సినిమాతో బిజీగా ఉన్నాడు. NBK109 పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, ఫస్ట్ గ్లింప్స్ ప్రేక్షకులను