Mahaa Daily Exclusive

కోల్‌కత్తా వైద్యురాలి పోస్ట్ మార్టం నివేదికలో షాకింగ్ విషయాలు..! మరణానికి కారణం ఇదే..

కోల్ కత్తా ఆర్జీ కర్ మెడికల్ కళాశాల వైద్యురాలు ఆసుపత్రిలో దారుణ హత్యాచారానికి గురై మృతి చెందిన కేసులో ఇప్పటికే ఆ యువతిపై సామూహిక అత్యాచారం జరిగిందని మృతురాలి శరీరంపై 150 మిల్లీగ్రాముల వీర్యం

కోల్‌కతా ఘటనలో కీలక మలుపు.. నిందితుడికి లై-డిటెక్టర్ టెస్ట్..!

కోల్‌కతా ఘటనలో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. నిందితుడు సంజయ్ రాయ్ కు పాలిగ్రాఫ్/ లై డిటెక్టర్ టెస్ట్ నిర్వహించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ

ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం భద్రత పెంపు.. కేంద్రం కీలక ఆదేశాలు..

కోల్ కతా మహిళా డాక్టర్ హత్యాచారం ఘటనకు వ్యతిరేకంగా తీవ్రస్థాయిలో నిరసనలు జరుగుతున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశంలోని అన్ని ప్రభుత్వ ఆస్పత్రులలో 25 శాతం సెక్యూరిటీ పెంచాలని

రాఖీ వేళ కవితతో – కేటీఆర్ ఎమోషనల్..!!

రాఖీ పండుగను పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లో ఘనగా నిర్వహించుకుంటున్నారు. ఈ మేరకు తెలంగాణ భవన్‌లో రాఖీ పండుగ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మహిళా నేతలు రాఖీలు కట్టారు. మాజీ మంత్రి సత్యవతి

మేం అధికారంలోకి వచ్చినంక చేసే మొదటి పని ఇదే : కేటీఆర్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ ఎమోషనల్ అయ్యారు. రాఖీ పండుగు సందర్భంగా తన సోదరి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. తెలంగాణ భవన్ లో రక్షాబంధన్ వేడుకలను

రుణ మాఫీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వాఖ్యలు..!

తెలంగాణ రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. రూ. 2 లక్షల వరకు రుణమాఫీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రులు

మేడిగడ్డ బ్యారేజ్ దర్యాప్తు.. మధ్యంతర రిపోర్టు….

మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనపై దర్యాప్తు చేసిన విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తన మధ్యంతర నివేదికను సోమవారం న్యాయ విచారణ కమిషన్‌కు అందజేసింది. అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపైనా నివేదికలు ఇవ్వాలని కమిషన్‌ ఛైర్మన్‌

తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీలు..

తెలంగాణ రాష్ట్రాన్ని దేశ క్రీడా రంగానికి కేంద్ర బిందువుగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్చలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో క్రీడలు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఉన్నతాధికారులతో సీఎం

విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్..!

రాఖీ పండుగ సందర్భంగా ఏపీ వాసులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. త్వరలోనే ఏపీలో రైల్వేజోన్ ను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నది. ఏపీలోని విశాఖపట్నం కేంద్రంగా త్వరలోనే రైల్వే జోన్ ను ఏర్పాటు

పోలవరం ప్రాజెక్టుకు కీలకంగా మారిన కొత్త డీపీఆర్ ఆమోదం..!

పోలవరం ప్రాజెక్టులో కేంద్ర మంత్రి మండలి ఆమోదముద్ర కీలకంగా మారింది. ఈ ఆమోదముద్ర పడితేనే నిధులు విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ ఆమోద ముద్ర లభించకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.1,615.47