Mahaa Daily Exclusive

పంచాయతీ ఎన్నికలు… ఓటరు జాబితా తయారీకి షెడ్యూల్ విడుదల..

తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఓటరు జాబితా తయారీకి రాష్ట్ర ఎన్నికల సంఘం బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేసింది. సెప్టెంబర్ 6న ఆయా గ్రామపంచాయతీలలో వార్డుల వారీగా డ్రాఫ్ట్ ఓటరు

కోల్‌క‌తా వైద్యురాలి హ‌త్యాచార ఘ‌ట‌న‌.. వెలుగులోకి మ‌రో సంచ‌ల‌న విష‌యం..!

కోల్‌కతా ట్రైనీ డాక్ట‌ర్‌ హత్యాచార ఘటన దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపింది. దీంతో బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న విష‌యం తెలిసిందే. అయితే, తాజాగా సంజయ్‌ రాయ్‌కి సంబంధించిన మ‌రో

నలభై ఐదేళ్ల తర్వాత పోలాండ్ లో పర్యటించనున్న తొలి భారత ప్రధానిగా మోదీ..

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం పోలాండ్ బయలుదేరారు. ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగుపర్చుకోవడమే ఈ పర్యటన ఉద్దేశమని విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ పర్యటనతో ప్రధాని మోదీ మరో రికార్డును

జిల్లాల పర్యటనకు పవన్ సిద్ధం..!

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం.. కీలక నిర్ణయాలను తీసుకుంటోంది. గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యత

సీఎం రేవంత్‌కు షాక్..1000 కోట్ల డీల్ పైఈడీకి ఫిర్యాదు..!

సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ గట్టిగా వెంటాడుతోంది. ఆగష్టు 6వ తేదీన రేవంత్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం స్వచ్చ్ బయో సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఒప్పందంలో భాగంగా స్వచ్చ్ బయో సంస్థ

సీఎం రేవంత్, బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య విగ్రహ వివాదం..?

ముఖ్యమంత్రి రేవంత్..బీఆర్ఎస్ నేత కేటీఆర్ మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. రాజీవ్ గాంధీ విగ్రహం పై కేటీఆర్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ సీరియస్ గా స్పందించారు. రాజీవ్ విగ్రహం టచ్ చేస్తే ఏం జరుగుతుందో

బస్సులో జన్మించిన చిన్నారికి బంపరాఫర్ ప్రకటించిన టీజీఎస్ఆర్టీసీ..!

టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం తాజాగా కీలక ప్రకటన చేసింది. బస్సులో జన్మించిన చిన్నారికి జీవిత కాలంపాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణించేలా బస్ పాస్ సౌకర్యం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. రాఖీ పండుగ

నన్ను పవన్ కళ్యాణ్,రేవంత్ రెడ్డి దగ్గరకి తీసుకెళ్ళండి..! నెటిజన్స్ కు నటి హేమ రిక్వెస్ట్..!

తెలుగు, తమిళ, హిందీ భాషలలో అన్నీ కలిపి 250 చిత్రాలకు పైగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది నటి హేమ. హీరోయిన్ ఫ్రెండ్ పాత్రలలో కనిపించే హేమ క్రమంగా క్యారెక్టర్ యాక్టర్ గా చేయడం

తెలంగాణలో డెంగీ విజృంభణ..! ఒక్కరోజు వ్యవధిలో ఐదుగురు మృతి..!

తెలంగాణలో డెంగీ విజృంభిస్తోంది. వయసుతో నిమిత్తం లేకుండా డెంగీ సోకుతోంది. 24 గంటల వ్యవధిలో ఐదుగురు మృత్యువాత పడటంతో రాష్ట్ర సర్కార్ అప్రమత్తం అయింది.తెలంగాణ వ్యాప్తంగా ఈ డెంగీ విస్తరించడంతో వైద్య ఆరోగ్య శాఖ

తాడిపత్రిలో టీడీపీ Vs వైసీపీ..!

ఏపీలోని అనంతపురం జిల్లా తాడిపత్రిలో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఇందుకు సంబంధించి ఇతర వార్తా కథనాల ప్రకారం.. తాడిపత్రిలో మరోసారి టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఆ ఘర్షణలో