రామ్ చరణ్, ప్రశాంత్ నీల్ కాంబో ఫిక్స్..?

గ్లోబల్ స్టార్ రామ్చరణ్ ప్రస్తుతం శంకర్ ‘గేమ్ఛేంజర్’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా చివరి దశ షూటింగ్లో ఉంది. తర్వాత ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు సనతో ఓ సినిమా చేయనున్నారు. దీని తర్వాత
అన్స్టాపబుల్ కు మరోసారి అల్లు అర్జున్..! షూట్ కంప్లీట్..;

ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికగా నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యాతగా రూపొందుతున్న కార్యక్రమం అన్స్టాపబుల్. బుల్లితెరపై ఇది సంచలన కార్యక్రమంగా కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఈ షో రెండు సీజన్లను పూర్తి చేసుకుంది. త్వరలో
తెలంగాణలో కీలక రాజకీయ పరిణామం..! సీఎం రేవంత్ ఇంటికి మల్లారెడ్డి..! ఎందుకంటే..?

తెలంగాణ రాజకీయాలలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తొడలు కొట్టి సవాళ్లు చేసుకున్న సంచలన ఆరోపణలు చేసుకున్న రేవంత్ రెడ్డి మల్లారెడ్డి ఈరోజు భేటీ కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. సీఎం రేవంత్ రెడ్డి
జగన్ మేనమామ రవీంద్రనాథ్కు టీడీపీ ఝలక్..

వైఎస్సార్ కడప జిల్లాలోని వైసీపీ చేతిలో ఉన్న కమలాపురం పురపాలక సంఘం టీడీపీ వశమైంది. జగన్ మేనమామ, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డికి టీడీపీ ఝలక్ ఇచ్చింది. సీఎం చంద్రబాబు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు
ఏపీకి బుల్లెట్ ట్రైన్.. కేంద్రం గ్రీన్ సిగ్నల్..!

సీఎం చంద్రబాబు తన డ్రీమ్ ప్రాజెక్టును తెరపైకి తెచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? సీఎం చంద్రబాబు ఆలోచనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా? ఇంతకీ చంద్రబాబు ప్లాన్ ఏంటి? కేంద్రం నుంచి ఎలాంటి సంకేతాలు వచ్చాయి?
టార్గెట్ లోకేష్.. మేం కూడా ‘బుక్’ రాయడం స్టార్ట్ చేశాం.. జగన్ సంచలన వాఖ్యలు..!

ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరోసారి రాష్ట్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరి నియోజకవర్గ వైసీపీ నేతలతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన
60 రోజుల్లో వన్ మెన్ కమిషన్ రిపోర్ట్.. ఆ తర్వాతే కొత్త ఉద్యోగ నోటిఫికేషన్లు…

ఎస్సీ వర్గీకరణపై ఏకసభ్య కమిషన్ నివేదిక వచ్చాకే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమలు కోసం 60 రోజుల్లో నివేదిక ఇచ్చేలా ఏకసభ్య కమిషన్ను ఏర్పాటు
రాష్ట్రంలో ఈసారి బతుకమ్మ పండుగ జరుగుతున్నట్టే లేదు: కేటీఆర్..

ఈ ఏడాది బతుకమ్మ పండుగలానే లేదని, డిజేలు బంద్ పెట్టారని మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్లో కాంగ్రెస్ నేత అల్లావుద్దీన్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్, అధికారులు
జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదుల దారుణం..! ఇద్దరు ఆర్మీ జవాన్లు కిడ్నాప్.. ఒకరిని చంపేసి…

జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. ఇద్దరు ఉగ్రవాదులను కిడ్నాప్ చేశారు. అందులో ఒకరిని కాల్చి చంపారు. ఈ ఘటన అనంత్ నాగ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానిక పోలీసులు
ముగిసిన కేంద్ర కేబినెట్ సమావేశం..! పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ..!

కేంద్ర కేబినెట్ సమావేశం ముగిసింది. ప్రధాని మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలను తీసుకుంది. పాకిస్థాన్
