దీపావళికి “జై హనుమాన్” నుండి సర్ప్రైజ్..?

పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ హింట్ ఇచ్చారు. ఆయన కోతితో ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ ‘జై హనుమాన్’ (Jai Hanuman) గురించి విషయాన్ని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.
రాజా సాబ్ లో డిఫరెంట్ లుక్ లో ప్రభాస్..! ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. ఆదిపురుష్ సమయంలో ప్రభాస్ ఏడాదికి రెండు సినిమాలు రిలీజ్ చేస్తానని అభిమానులకు మాట ఇచ్చాడు. ఇక ఫ్యాన్స్ కు
లా ట్రైబ్యునల్లో జగన్ పిటిషన్లు.. తల్లి, చెల్లితో ఆస్తుల వివాదమేనా..?

వైసీపీ చీఫ్ వైఎస్ జగన్మోహన్రెడ్డికి తల్లి విజయలక్ష్మి.. సోదరి, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో ఆస్తుల వివాదం ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఈ కారణంగానే అన్నకు దూరంగా జరిగిన షర్మిల కాంగ్రెస్లో
ప్రియాంకగాంధీ పొలిటికల్ ఎంట్రీ..! వయనాడ్ లో నామినేషన్ దాఖలు..

కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ తొలిసారి ఎన్నికల రణరంగంలోకి దూకారు. కేరళలోని వయనాడ్కు జరగనున్న ఉప ఎన్నికల బరిలోకి దిగిన ఆమె మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. గత లోక్సభ
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అనుచరుడి హత్యకేసు.. నిందితుడు సంతోష్ అరెస్ట్..

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి (58) హత్యకేసు నిందితుడు సంతోష్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు.
నాగార్జున పరువునష్టం దావా… కోర్టులో కొండా సురేఖ రిప్లై దాఖలు..

సినీ నటుడు నాగార్జున వేసిన పరువు నష్టం దావాకు సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై ఫైల్ చేశారు. నాగచైతన్య, సమంత విడాకుల విషయంలో నాగార్జునపై కొండా సురేఖ సంచలన
కేటీఆర్ పంపిన లీగల్ నోటీసులపై తీవ్రంగా స్పందించిన బండి సంజయ్..

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనకు పంపిన లీగల్ నోటీసులపై కేంద్ర సహాయమంత్రి బండి సంజయ్ తీవ్రంగా స్పందించారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ వ్యవహారాల్లో తనపై నిరాధార ఆరోపణలు చేశారంటూ కేటీఆర్ నోటీసులు పంపారు.
జీవన్ రెడ్డి విమర్శలపై టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు..

ఫిరాయింపులు కాంగ్రెస్ పార్టీ విధానానికి వ్యతిరేకమని, బీఆర్ఎస్ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై వేటు వేయాల్సిందేనని సొంత పార్టీ సీనియర్ నేత జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పందించారు.
స్టీల్ ప్లాంట్ పై ఢిల్లీ కీలక నిర్ణయం..!

విశాఖ స్టీల్ ప్లాంట్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒక వైపు కేంద్రం స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ కాకుండా సహకరిస్తామని చెబుతోంది. కొంత మేర నిధులను విడుదల చేసింది. కానీ, ఆ నిధుల
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. “ధరణి” బదులుగా “భూమాత”..?

బీఆర్ఎస్ సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చింది ధరణి పోర్టల్. దీని వలన సమస్యలు జఠిలమయ్యాయే తప్ప పరిష్కారం కాని సమస్యలతో ప్రజలు నానా అవస్థల పాలయ్యారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో భాగంగా
