Mahaa Daily Exclusive

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రత్యేక యాప్..!

ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ వేగవంతం చేస్తున్నామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. లబ్ధిదారుల ఎంపికకు ఇప్పటికే ఒక యాప్‌ని డిజైన్ చేశామని, గ్రామసభల్లో పేదలను సెలెక్ట్ చేస్తామని, ఎలాంటి ప్రలోభాలు ఉండవని

మెట్రో రెండో దశ పనుల్లో కీలక పురోగతి..!

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర

పుష్ప-2లో ఐటెమ్‌సాంగ్‌కు ఆ హీరోయిన్‌ కన్‌ఫర్మ్‌..!

అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న మోస్ట్‌ క్రేజీయస్ట్‌ ఫిలిం ‘పుష్ప-2 ది రూల్‌’. ఈ చిత్రం గురించి ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ సంచలన విజయం

‘క’ చిత్రానికి సీక్వెల్‌ ప్లాన్‌ చేస్తున్నాం: కిరణ్ అబ్బవరం..

క’ చిత్రం విజయంపై హీరో కిరణ్ అబ్బవరం స్పందించాడు. “ఈ సినిమా నాకు సక్సెస్‌తో పాటు గౌరవాన్ని తీసుకొచ్చింది. ఈ సినిమాను అందరూ ఓన్‌ చేసుకున్నారు. హిట్‌ కొట్టాడు అనకుండా అందరూ హిట్‌ కొట్టేశాము

విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు..చ‌ర్య‌ల‌కు సిద్ద‌మౌతోన్న స‌ర్కార్..!

తెలంగాణ‌లో విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగిన‌ట్టు న్యాయవిచార‌ణ క‌మిష‌న్ గుర్తించింది. ఈ మేర‌కు క‌మిష‌న్ నివేధిక సిద్ధం చేయ‌గా ప్ర‌భుత్వం త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధమౌతున్న‌ట్టు తెలుస్తోంది. దాదాపు ఆరేడు అంశాల‌లో ఉల్లంఘ‌న‌లు జ‌రిగిన‌ట్టు

స్కూల్ విద్యార్థులకు గుడ్ న్యూస్..ఈనెల 6 నుండి ఒంటిపూట బడులు..!

రాష్ట్రంలో ప్రైమ‌రీ స్కూల్ విద్యార్థుల‌కు ఈనెల 6వ తేదీ నుండి ఒంటిపూట బ‌డులు నిర్వ‌హించ‌నున్నారు. 6వ తేదీ నుండి ప్ర‌భుత్వం స‌మ‌గ్ర కుల‌గ‌ణ‌న ప్రారంభిస్తుండ‌గా ఈనెల‌30వ తేదీ వ‌ర‌కు కొన‌సాగ‌నుంది. దీని కోసం 36వేల

యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగేలా చేయండి..వీసీలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం..!

యూనివ‌ర్సిటీల‌పై న‌మ్మ‌కం క‌లిగించేలా పనిచేయాల‌ని సీఎం రేవంత్ రెడ్డి వైస్ ఛాన్సల‌ర్ల‌కు దిశానిర్దేశం చేశారు. నేడు సీఎంతో రాష్ట్రంలోని అన్ని యూనివ‌ర్సిటీల నూత‌న వైస్ ఛాన్స‌ల‌ర్లు భేటీ అయ్యారు. ఈ సంధ‌ర్భంగా సీఎం వారితో

మెట్రో రెండో దళ పనుల్లో కీలక పురోగతి.. ఆ మార్గాల్లో పనులు ప్రారంభం..

రేవంత్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెట్రో రైలు విస్తరణ పనుల్లో కీలక పురోగతి చోటుచేసుకుంది. భాగ్య నగరం నలుమూలలకు మెట్రో సేవల్ని అందించేలా ప్రణాళికలు రూపొందించగా.. తాజాగా పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ రాష్ట్ర

సంక్రాంతి కల్లా గుంతలు లేని ఏపీ-సర్కార్ కొత్త కార్యక్రమం..!

ఏపీలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వం రోడ్ల దుస్థితి జాతీయ స్ధాయిలో చర్చనీయాంశమైంది. ముఖ్యంగా చిన్న చిన్న రోడ్లకు సైతం గుంతలు పూడ్చలేని పరిస్ధితి రావడంతో పొరుగు రాష్ట్రాల రాజకీయ పార్టీల నేతలు సైతం

పరిశ్రమలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు, న్యూయార్క్ ఇన్వెస్టర్ల సదస్సులో మంత్రి లోకేష్..

ఏపీలో పరిశ్రమలు పెడితే ప్రత్యేక ప్రోత్సాహ కాలు ఇస్తామని ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. న్యూయార్క్‌లో జరిగిన ఇన్వెస్టర్ల సదస్సుకు ఆయన హాజరయ్యారు. వివిధ పారిశ్రామిక‌వేత్తలతో వన్ టు వన్ భేటీ కావడం