Mahaa Daily Exclusive

వైసీపీ సోషల్ కార్యకార్తల నిర్భంధాలపై హైకోర్టు ఫైర్-కీలక ఆదేశాలు జారీ..!

ఏపీలో పదుల సంఖ్యలో వైసీపీ కార్యకర్తల్ని పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు.. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా కార్యకర్తల అక్రమ నిర్బంధంపై దాఖలైన

నామినేటెడ్ పోస్టుల రెండో జాబితా సిద్దం..!

కూటమి ప్రభుత్వం కీలక ప్రకటనకు సిద్దమైంది. మూడు పార్టీల్లోని నేతలు నిరీక్షిస్తున్న నామి నేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరింది. రెండో విడత జాబితా పైన సీఎం చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు.

బీఆర్ఎస్ ఖాళీ ఖాయం.. జోస్యం చెప్పిన బండి సంజయ్..!

నీ అహంకారం దించకపోతే చూడు కేటీఆర్.. ఏం మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు.. లేకుంటే నీకు రాజకీయ పుట్టగతులు ఉండవంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ కు చురకలంటించారు. ఇంతలా బండి

ప్రభాస్ ఫ్యాన్స్ కు హోంబలే ఫిల్మ్స్ సర్ప్రైజ్..! ప్రభాస్ తో ఏకంగా మూడు సినిమాలు ప్లాన్..!

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas )తో సినిమాను నిర్మించాలని ఎంతోమంది నిర్మతలు కలలు కంటున్నారు. అయితే తాజాగా ‘సలార్’ (Salaar) ప్రొడక్షన్ హౌస్ ఏకంగా ఒకేసారి మూడు సినిమాలను ప్రభాస్ తో లైన్

యాదాద్రి పేరు మార్చి.. టీటీడీ తరహాలో బోర్డు ఏర్పాటుకు సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం..!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన రేవంత్ రెడ్డి యాదాద్రి పేరును మారుస్తూ

‘గేమ్ చేంజర్’ టీజర్‌ రిలీజ్ సెంటర్లు.. థియేటర్స్‌ డీటైల్స్‌ ఇవిగో..!

రామ్‌చరణ్‌, శంకర్‌ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. ‘దిల్‌’ రాజు, శిరీష్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న చిత్రం విడుదల కానుంది. ఈ నెల 9న

శివాజీ పుట్టిన గడ్డ మీది నుంచి చెబుతున్నా… ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తి లేదు: అమిత్ షా..

జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని పునరుద్ధరించే ప్రసక్తి లేదని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తేల్చి చెప్పారు. ఆర్టికల్ 370 అంశంపై జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో ఈరోజు అధికార

సీ ప్లేన్ ట్రయల్ రన్ విజయవంతం… శ్రీశైలంలో ల్యాండింగ్.. త్వరలో..

ఏపీలో వాటర్ టూరిజంను ప్రోత్సహించేందుకు కూటమి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో, నేడు సీ ప్లేన్ ట్రయల్ రన్ ను విజయవంతంగా నిర్వహించారు.   విజయవాడ ప్రకాశం బ్యారేజి నుంచి టేకాఫ్

సమగ్ర కుటుంబ సర్వే పేరుతో సైబర్ మోసం.. కేటుగాళ్ల కొత్త ఎత్తుగడ..

తెలంగాణలో సరికొత్త సైబర్ ఫ్రాడ్ కు కేటుగాళ్లు తెరలేపారని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సమగ్ర కుటుంబ సర్వేను తమకు అనుకూలంగా మార్చుకున్నారని, ఈ సర్వే పేరుతో లింక్ లు పంపించి

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఘాతుకం.. విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసి హత్య..

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోమారు తెగబడ్డారు. కిష్త్‌వర్‌ జిల్లాలో ఇద్దరు విలేజ్ డిఫెన్స్ గార్డులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు అనంతరం వారిని కాల్చి చంపారు. అధ్వారీలోని ముంజ్లా ధర్ అడవీ ప్రాంతంలో నజీర్ అహ్మద్, కుల్దీప్