అక్రమ బియ్యం రవాణాపై కాకినాడ పోర్టులో ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తనిఖీలు…!

పశ్చిమ ఆఫ్రికా దేశాలకు అక్రమంగా బియ్యం తరలించేందుకు సిద్ధంగా ఉన్న బార్జ్ లో 1064 టన్నుల బియ్యం సంచులను స్వయంగా పరిశీలించిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి
వివేకా హత్య కేసు లో వైఎస్ భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు….!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న భాస్కర్ రెడ్డికి తెలంగాణ
గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అనంత ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు…!

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో అనంత ప్రజలు తాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు ఆగ్రహం వ్యక్తం చేసారు . ముద్దలాపురం వద్ద 16ఎం.ఎల్.డి కెపాసిటీ వాటర్ ప్లాంట్ ట్రైల్ రన్ ను అధికారులు,
కైకలూరు నియోజకవర్గంలో 164 రోజుకు చేరిన అన్న క్యాంటీన్…..!

కైకలూరు నియోజకవర్గం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన రోజు నుండి కైకలూరు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి ఆదేశాలు
పెన్షన్ దారులకు ఒక రోజు ముందే పెన్షన్ల పండుగ…..!

ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఒక రోజు ముందుగానే ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు గారు ఆదేశం ,డిసెంబర్ 1వ తేది ఆదివారం కావటంతో, నవంబర్ 30వ తేదీనే, డిసెంబర్ నెల పెన్షన్
టిడిపి కార్యకర్తకు చింతలపూడి ఎమ్మెల్యే ఆర్థిక సహాయం….!

కష్టాల్లో ఉన్న కార్యకర్తకు ఆర్థిక సహాయం చేసి వారికి నేనున్నానంటూ భరోసా కల్పిస్తు ఇచ్చిన మాట ప్రకారం ముందుకు వచ్చి నెల రోజుల్లోనే జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన టిడిపి కార్యకర్త సయ్యద్ అన్వర్ కు.
జర్నలిస్టుల సమస్యలపై చర్యలు తీసుకుంటాం…..!

రాష్ట్రంలోని జర్నలిస్తులకు అవసరమైన అన్ని సంక్షేమకార్యక్రమాలు తీసుకుంటామని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖా మంత్రి కొలుసు పార్ధసారధి పేర్కొన్నారు ఈ రోజు అమరావతి సచివాలయం లోని మీటింగ్ హల్ లో గుర్తింపుపొందిన జర్నలిస్ట్
మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాసు పీఏ అరెస్ట్….!

మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన పీఏ మురళి అరెస్ట్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్ట్ చేశారు. నిన్న అర్ధరాత్రి వరకూ మురళి ఇంట్లో ఏసీబీ అధికారులు
కాకినాడ పోర్టులో తనిఖీలు చేపట్టనున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్….!

కాకినాడ: ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ నేడు కాకినాడలో పర్యటించనున్నారు. పోర్టులో ఆయన తనిఖీలు చేపట్టనున్నారు. ఇప్పటికే మంత్రి నాదెండ్ల మనోహర్తో కలిసి రాజమహేంద్రవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్.. నేరుగా కాకినాడకు బయల్దేరారు. పోర్టు
ఏపీలో ‘ఈగల్’ ఇక వారిపైన యుద్ధం ….!

రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపేందుకు ఎలైట్ యాంటీ-నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ (ఈఏజీఎల్ఈ- ఈగల్) కార్యరంగంలోకి వచ్చేసింది. మొత్తం 459 మంది సిబ్బంది పనిచేసే ఈగల్లో భాగంగా అమరావతిలో రాష్ట్రస్థాయి నార్కోటిక్స్
