జనసేనలోకి తమ్మినేని సీతారాం.. క్లారిటీ ఇదే!

ఏపీలో జనసేనలో చేరాల్సిన అవసరం లేదని వైసీపీ నేత తమ్మినేని సీతారాం అన్నారు. ‘నేను పార్టీ మారుతున్నానన్న వార్తలు అవాస్తవం. నా కుమారుడు ఆస్పత్రిలో ఉండటంతో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నా. ప్రతి విషయాన్ని
కేంద్రం కంట్రోల్లో ‘ఉపాధి’…!

రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం పనుల మంజూరు, పర్యవేక్షణకే పరిమితం ఉపాధి హామీ పథకం కింద ఏ పనికి బిల్లుల చెల్లింపైనా నేరుగా కేంద్రం నుంచే ఇప్పటిదాకా కూలీలకు మాత్రమే నేరుగా వేతనాలు చెల్లిస్తున్న కేంద్రం
విశాఖ డెయిరీపై ఆ టీడీపీ నేత కన్ను.. సడన్ గా ఇప్పుడు బిజెపి!

ఉత్తరాంధ్ర రాజకీయాల్లో విశాఖ డెయిరీ అంశం కాక రేపుతోంది. చైర్మన్ అడారి ఆనంద్ కుమార్ తో పాటు పదిమంది డైరెక్టర్లు రాజీనామాతో కొత్త మలుపు తిరిగింది. టిడిపిలో చేరుతామని భావించిన ఆనంద్ కుమార్ కు
బల్క్ డ్రగ్ కంపెనీ వద్దు…!

అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేటలో ఆదివారం హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటిస్తుండగా గ్రామానికి చెందిన మత్స్యకారులు బల్క్ డ్రగ్స్ కంపెనీ ఏర్పాటు చేయవద్దని ఫ్లకార్డులు చేతబట్టి నిరసన తెలిపారు. మంత్రి అనితతో
ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు ఇవే…!

ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు ఇవే 2024లో భారతదేశంలోని అనేక ప్రైవేట్, పబ్లిక్ రంగ బ్యాంకులు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ ఏడాది వేల కోట్లు నష్టపోయిన టాప్ బ్యాంకులు
సోమవారం పవన్తో దిల్ రాజు సమావేశం !

తెలంగాణ ఫిల్మ్ డెలవప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు సోమవారం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో సమావేశం కానున్నారు. విజయవాడలో గేమ్ ఛేంజర్ ఫ్యాన్స్ ఈవెంట్ కోసం వచ్చిన ఆయన తాను పవన్
తెలంగాణ టీడీపీ కోసం మాస్టర్ ప్లానిచ్చిన పీకే, రాబిన్ శర్మ ?

తెలంగాణలో టీడీపీని మళ్లీ బలోపేతం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు, లోకేష్ ఉన్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇటీవల ప్రశాంత్ కిషోర్ తో పాటు, షోటైమ్ రాబిన్ శర్మ కూడా చంద్రబాబు, లోకేష్లకు ప్రజెంటేషన్ ఇచ్చారని
