Mahaa Daily Exclusive

పెరిగిన నేరాలు మహిళలపై అత్యాచారాలు….!

గత ఏడాది (2023) కంటే ప్రస్తుత ఏడాది (2024) లో రాష్ట్రంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగింది. గత ఏడాదితో పోలీస్తే ఈసారి క్రైం రేటు 9.87 శాతం పెరిగిందని డీజీపీ జితేందర్ వెల్లడించారు.

ఒకే రోజు ముగ్గురు పోలీసులు మృతి…!

తెలంగాణ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌లో వరుస ఆత్మహత్య ఘటనలు కలవరం రేపుతున్నాయి. తాజాగా మరో ముగ్గురు కానిస్టేబుళ్లు మృతి చెందారు. ఒకే రోజు వేర్వేరు ఘటనల్లో వీరు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు సూసైడ్‌ చేసుకోగా.. మరొకరు

పవన్ నామ సంవత్సరం….!

ఈ ఏడాది ఖచ్చితంగా పవర్ నామ సంవత్సరం. జనసైనికులకు పవన్ నామ సంవత్సరం. గత దశాబ్దంన్నర పోరాటానికి, ఆరాటానికి, ప్రజలపై ఉన్న ప్రేమకు, సమాజాన్ని మార్చాలన్న తపనకు, రాజకీయ తారగా వెలిగిపోవాలనుకున్న లక్ష్యానికి.. అన్నింటికీ

భయపడం భయపెడతాం కేసులకు వెనక్కు తగ్గేదే లేదు..!

ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఎమ్మెల్సీ కవిత ధ్వజమెత్తారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకు తనపైన కేటీఆర్ పైన కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎదుర్కోలేక రేవంత్

గజ…గజ తీవ్రంగా పెరగనున్న చలి పగలు ఎండ ఎక్కున… రాత్రి చలి ఎక్కువే

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితే అది వాయుగుండంగా మారి వర్షాలు కురవడం సాధారణంగా జరుగుతుంటుంది. అందుకు ఎక్కువ కారణం నైరుతి రుతుపవనాలు. అయితే ప్రస్తుతం ఈ రుతుపవనాల వల్ల వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రాన్ని మేఘాలు

మంత్రి కోమటిరెడ్డికి సీఎం ఫోన్ ట్రిపుల్ ఆర్ కు టెండర్లపై హర్షం

తెలంగాణ ప్రాంతంలో గేమ్ ఛేంజర్ గా పిలవబడుతున్న ట్రిపుల్ఆర్ పనులకు మోక్షం లభించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హ్యాపీగా ఉన్నారు. సుదీర్ఘ ప్రయత్నాల తర్వాత హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులు ప్రారంభం

ముగిసిన హైదరాబాద్ బుక్ ఫెయిర్…!

హైదరాబాద్ బుక్ ఫెయిర్ పండుగ వాతావరణాన్ని తలపించింది. ఈ నెల 19 నుంచి 29 వరకు నిర్వహించిన 37వ పుస్తక ప్రదర్శనకు భారీ స్పందన వచ్చింది. లక్షల సంఖ్యలో పుస్తక ప్రియుల ఈ బుక్

ఏపీ నూతన సీఎస్ గా విజయానంద్ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం నేటితో ముగియనున్న నీరబ్ పదవీ కాలం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా విజయానంద్ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ప్రస్తుత సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్నది.

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌కు శాసనసభ ఘనంగా నివాళులు అర్పించేందుకే ఈ సమావేశం ఈ మేరకు.. శాసనసభ కార్యదర్శి నర్సింహాచార్యులు ఎమ్మెల్యేలకు లేఖల ద్వారా సమాచారం మన్మోహన్ సింగ్ మృతి పట్ల సంతాపాన్ని తెలిపుతూ..

చట్నీలో బొద్దింకలు…!

కూకట్‌పల్లి కేపీహెచ్బీ కాలనీ 9వ ఫేజ్ ప్లాట్ నెంబర్-75లోని మధురం టిఫిన్స్‌లో చట్నీలో ప్రత్యక్షమైన బొద్దింకలు టిఫిన్ తినే సమయంలో ఓ వ్యక్తికి చట్నీలో కనిపించిన బొద్దింక ఇదేంటని ప్రశ్నిస్తే యాజమాన్యం పొంతన లేని