రాష్ట్రానికి రూ.963.93కోట్ల నిధులు మంజూరు…!

ఏపీ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.963.93 కోట్లు మంజూరు చేసింది. NH-16పై ఉన్న అనకాపల్లి- ఆనందపురంను కలుపుతూ 6 లైన్ హైవే కోసం నిధులు మంజూరు చేసినట్లు కేంద్ర మంత్రి గడ్కరీ ట్వీట్ చేశారు.
కర్ణాటకలో బస్ ఛార్జీల పెంపు…!

కర్ణాటకలో బస్ ఛార్జీల పెంపు బస్ టికెట్ ఛార్జీలను 15 శాతం పెంచేందుకు కర్ణాటక క్యాబినెట్ ఆమోదం తెలిపింది. KSRTC, BMTC బస్సుల్లో జనవరి 5 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి వస్తాయని మంత్రి
చంద్రబాబు రిక్వెస్ట్కు రేవంత్ రెడ్డి ఓకే చెబుతారా?

రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున విభజన వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారట. ఏపీ, తెలంగాణ. రాష్ట్రాలుగా విడిపోయి పదేళ్లు అయినా..రెండు రాష్ట్రాల మధ్య
