Mahaa Daily Exclusive

రెండు తెలుగు రాష్ట్రాలకు బీజేపీ ఎన్నికల ఇన్చార్జులు వీరే..!

తెలుగు రాష్ట్రాల బీజేపీ ఎన్నికల ఇన్చార్జుల్ని నియమించింది. తెలంగాణకు వ్యవసాయ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లజే, ఆంధ్రప్రదేశ్ కు కర్ణాటక బీజేపీ నేత పీసీ మోహన్ పేర్లను ప్రకటించింది. ఇక తెలంగాణ బీజేపీ

కర్ణాటకలో మహిళలకు ప్రభుత్వం జలక్…!

➤ కర్ణాటకలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం భారం భరించలేక బస్సు ఛార్జీలు పెంచిన ప్రభుత్వం.. ➤ బస్సు టికెట్ ధరలను 15% పెంచేందుకు ఆమోదం తెలిపిన కర్ణాటక కేబినెట్.. ➤ KSRTC, BMTC

మరోసారి చైనాలో హెల్త్ ఎమర్జెన్సీ..!!

మరోసారి చైనా వైరస్‌ల బారిన చిక్కుకుని విలవిలలాడుతుంది. పలు రకాల వైరస్‌ల వ్యాప్తితో చైనా ప్రజలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల పాలవుతుండటంతో అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. చైనాలో మల్టిపుల్ వైరస్‌ల మూకుమ్మడి వ్యాప్తి

రవాణాలో విశాఖ పోర్టు రికార్డ్…!

ఏపీలో విశాఖ పోర్టు ఏర్పాటైన 9 దశాబ్దాల్లో 2024-25 ఆర్థిక సంవత్సరం సరకు రవాణాలో రికార్డ్ సృష్టించింది. డిసెంబర్ తో ముగిసిన మూడో త్రైమాసికానికి రూ.60.28M టన్నుల సరకు రవాణా జరిగింది. పోర్టులో ఏర్పాటు

ఏపీలో కోటి మంది టీడీపీ కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్: లోకేశ్

ఏపీలో కోటి మంది టీడీపీ పార్టీ కార్యకర్తలకు రూ.5 లక్షల ఇన్సూరెన్స్ కల్పిస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఇందుకు పలు ఇన్సూరెన్స్ కంపెనీలతో MOU కుదుర్చుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఉండవల్లిలోని తన నివాసంలో

ఎయిరిండియా విమానాల్లో వైఫై ..!

విమాన ప్రయాణికులకు ఎయిరిండియా శుభవార్త చెప్పింది. తాము ఆపరేట్ చేసే డొమెస్టిక్ ఫ్లైట్లలో నేటి నుంచి వైఫై సర్వీసులను ప్రారంభించామని వెల్లడించింది. దీంతో డొమెస్టిక్ ఫ్లెట్లలో వైఫై కనెక్టివిటీ తెచ్చిన తొలి ఎయిర్లైన్ కంపెనీగా

త్వరలో విశాఖ, విజయవాడల్లో మెట్రో డబుల్ డెక్కర్

ఏపీలో మెట్రో రైల్ ప్రాజెక్టుల్లో భాగంగా విశాఖపట్నం, విజయవాడలో 23.70 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మోడల్ అమలు చేయబోతున్నారు. విశాఖలో మధురవాడ నుంచి తాటిచెట్లపాలెం వరకు, గాజువాక నుంచి స్టీల్ ప్లాంట్ మధ్య

సోంపేటలో కార్గో ఎయిర్పోర్ట్!

సోంపేట మండలంలో కార్గో ఎయిర్పోర్ట్ నిర్మాణం దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది.ఇప్పటి వరకు పలాస లో అనుకున్న ఎయిర్పోర్ట్ కు అక్కడ రైతంగం భూములు ఇవ్వటానికి నిరకరిస్తూ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ

అమరావతి: ముగిసిన ఏపీ క్యాబినెట్ సమావేశం. 14 అంశాలకు క్యాబినెట్ ఆమోదం

1. అమరావతిలో రూ. 2,723 కోట్లు పనులకు క్యాబినెట్ ఆమోదం 2. సిఆర్డిఏ 44వ మీటింగ్ లో తీసుకున్న రెండు పనులకు ఆమోదం 3. మున్సిపల్ చట్ట సవరణ ఆర్డినెన్స్ కు ఏపీ క్యాబినెట్

ఈ నెల 8న విశాఖలో ప్రధాని మోదీ పర్యటన

ఏపీలో ప్రధాని మోదీ ఈనెల 8న విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఆంధ్ర వర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్లో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఇదే వేదికగా అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో NTPC నిర్మించనున్న