రైతుల ఖాతాల్లో రూ. 15 వేల రైతు భరోసా జమ చేయాలి – బీజేపీ గిరిజన మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సురేందర్

తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన విధంగా రూ. 15 వేల రైతు భరోసా కింద ప్రతీ రైతు ఖాతాలో జమ చేయాలని బీజేపీ గిరిజన మోర్చ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి కొత్త సురేందర్
వైకుంఠ నాథుడుని దర్శించుకున్న ప్రముఖులు…!

వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు భక్తులకు పోటెత్తారు. వేకువజాము నుంచి క్యూ లైన్లో బారులు తీరారు. జిల్లాలలోని ప్రముఖ ప్రాచీన
వరంగల్ ఏనుమాముల మార్కెట్ కు వరుస సెలవులు…!

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఐదు రోజుల సెలవులు ప్రకటించినట్లు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి పూలేపాక నిర్మల ఓ ప్రకటనలో తెలిపారు. 11న శనివారం వారాంతపు సెలవు,
శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే నాయిని దంపతులు …!

మహా: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శుక్రవారం ఉదయం తిరుమల తిరుపతి దేవస్థానంలో కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి నీలిమ
సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ …!

వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండల పరిధిలోని నల్లబెల్లి గ్రామంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం బడుగు, బలహీన
అజ్ఞాతం వీడి.. జనజీవన స్రవంతిలో కలవండి – సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా

హనుమకొండ జిల్లా హాసన్ పర్తి మండలంలోని వంగపాడు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత మందా రూబెన్ అలియాస్ మంగన్న గత 40 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉండగా.. ఆయన కుటుంబాన్ని శుక్రవారం సెంట్రల్ జోన్ డీసీపీ
పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ….!

గ్రేటర్ వరంగల్ నగరంలో వంద శాతం పన్నుల వసూళ్లపై దృష్టి సారించాలని గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేయర్ సర్కిళ్లు,
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్లో రాణించిన కానిస్టేబుల్ అభినందించిన కమిషనర్ …!

గత నెల హైదరాబాద్ లోని ఈసీఐఎల్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఓపెన్ అథ్లెటిక్స్ పోటీల్లో వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగానికి చెందిన కానిస్టేబుల్ సాయిరాం ఐదు కిలోమీటర్ల పరుగులో కాంస్య
పట్టణంలో వైకుంఠ ఏకాదశి శోభ….!

పట్టణంలోని ప్రముఖ వైష్ణవ ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి సందడి కనిపించింది. స్థానిక మర్వాడీ ధర్మశాలలో గల శ్రీబాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఉదయం
పాయల్ భూ బాధితులకు అండగా ఉంటానని కంది శ్రీనివాస రెడ్డి అభయం…!

రోజురోజుకూ పాయల శంకర్ భూబాధితులు పెరుగుతున్నారని, ఒక్కొక్కరుగా తమ వద్దకు వచ్చి మొరపెట్టుకుంటున్నారని, ఈ విషయంలో వారికి అన్ని విధాలుగా తాను అండగా ఉంటానని కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి
