ఏపీలో ఇకనుంచి ప్రతి నెలా మూడో శనివారం.. ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్

ఏపీలో ఇకపై ప్రతి నెలా మూడో శనివారం విధిగా ‘స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్’ కార్యక్రమాన్ని నిర్వహించేలా కార్యాచరణ రూపొందించినట్లు సీఎస్ విజయానంద్ తెలిపారు. ఈనెల 18న కడప జిల్లా మైదుకూరులో సీఎం చంద్రబాబు ఈ
ఏపీ కేబినెట్ మీటింగ్లో చర్చించిన అంశాలివే…!

ఫ్రీ హోల్డ్ లాండ్స్పై కేబినెట్లో సుదీర్ఘ చర్చ. ఇన్చార్జి మంత్రులను జిల్లాల వారీగా మీటింగ్ పెట్టి, సమీక్ష చేసి, వచ్చే కేబినెట్ సమావేశానికి నివేదికలు తీసుకురావాలని నిర్ణయించారు. GSD వృద్ధి సాధించేందుకు కొన్ని రంగాలను
సంక్రాంతి ఎఫెక్ట్.. ఏపీలో రూ.400 కోట్ల మద్యం తాగేశారు…!

ఏపీ రాష్ట్రంలో పండుగ 3 రోజుల్లో దాదాపు 400 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగాయి. సంక్రాంతి, కనుమ రోజుల్లో 150కోట్ల చొప్పున అమ్ముడైనట్లు తెలుస్తోంది. సాధారణ రోజుల్లో రోజుకు ₹80కోట్ల సేల్ జరుగుతుండగా,
విశాఖ స్టీల్ప్లాంట్కు కేంద్రంప్యాకేజ్ శుభపరిణామం…!

కేంద్రం ₹.11,500/- కోట్ల ప్యాకేజీ నిర్ణయంతో.. స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగినట్టే అర్థమవుతోంది అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ కేంద్రం, ఏపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ పవన్కు కృతజ్ఞతలు తెలిపారు! ఈమేరకు శుక్రవారం ఆయన మీడియాతో
రూ.200 నోట్ల బ్యాన్ ? ఆర్బీఐ కీలక ప్రకటన…!

రూ. 2000 నోటును క్యాన్సిల్ చేసినట్లుగానే 200రూపాయల(200 rupees) నోటును కూడా వెనక్కు తీసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)చర్యలు తీసుకోబోతుందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇలాంటి వార్తల గురించి ఆర్బిఐ
మనోజ్పై కేసు పెట్టిన మోహన్ బాబు !

తండ్రికొడుకుల సవాల్ అంతకంతకూ పెద్దది అవుతోంది. తాజాగా మంచు మనోజ్ పై .. మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి మోహన్ బాబు వర్శిటీలోకి మనోజ్ అక్రమంగా ప్రవేశించారని దీనిపై
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్..!

8వ వేతన సంఘం ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. త్వరలో సంఘం ఛైర్మన్ను నియమించనుంది. వేతన సంఘం సిఫార్సు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెరగనున్నాయి. 2026 JAN 1 నుండి
సీఎం చంద్రబాబు కేబినెట్ సమావేశం..!

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రేపు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం నిర్వహించనుంది, రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది… ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకో నున్నట్టుగా
ఎట్టకేలకు వీడిన ఉత్కంఠ.. పెన్ పేపర్ మోడ్లోనే నీట్ యూజీ 2025 పరీక్ష!

ఎంబీబీఎస్ తో సహా పలు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 ప్రవేశ పరీక్ష నిర్వహణపై కేంద్రం యూటర్న్ తీసుకుంది. నిన్నమొన్నటి వరకు ఆన్ లైన్ లో నిర్వహించవల్సిందేనని ఊదరగొట్టిన కేంద్ర
బీజేపీ పెద్దల మదిలో మెగా స్టార్ చిరంజీవి చిరంజీవిని ఆకర్షిస్తున్న కమలం పువ్వు?

రావడం కొంచెం ఆలస్య మైనా రావడం మాత్రం పక్క అంటూ రాజకీయా ల్లొక్చేశారు. అభిమానులే నాకున్న పెట్టుబడి అంటూ ప్రజాజీవితంలో ఎంట్రీ ఇచ్చారు. కానీ.. అంతే స్పీడుగా వెనక్కెళ్లి పోయారు. మెగాస్టార్ చిరంజీవి,అదంతా గతం.
