మా ధైర్యం రామన్న – ఎంజీఆర్

ఈడి విచారణ అనంతరం బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ ఇన్ ఛార్జ్ ఎంజీఆర్ కలిశారు. ఈ సందర్భంగా శ్రేణులంతా కేటీఆర్ తోనే ఉన్నామని, ఇలాంటి కేసుల వల్ల రామన్న
క్వశ్చన్ పేపర్ సేమ్ ఎసిబి లాగే ఈడీ ప్రశ్నలు అడిగిన ప్రశ్నలే తిప్పితిప్పి అడిగారు…!

ఏసీబీ లాగానే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా అడిగిన ప్రశ్నలనే మళ్లీ మళ్లీ అడిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 7 గంటల పాటు కొనసాగిన ఈడీ విచారణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
అన్నారంలో ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు…!

అన్నారంలో ప్రారంభమైన ఉర్సు ఉత్సవాలు -150మంది పోలిసులతో భద్రత ఏర్పాట్లు -హాజరుకానున్న పలువురు ప్రజాప్రతినిధులు -రెండు రోజుల పాటు కోనసాగనున్న ఉర్సుల ఉత్సవాలు -ఏర్పాట్లు పూర్తి చేసిన వక్ బోర్డు అధికారులు -తప్పిపోయిన వారి
సైఫ్ అలీఖాన్పై కత్తి దాడి.. వెలుగులోకి సంచలన విషయాలు….!

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ ఆలీ ఖాన్ పై దాడి వ్యవహారం భారతీయ చిత్ర పరిశ్రమలో సంచలనంగా మారింది. సైఫ్ పై హత్యాప్రయత్నం చేశారనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. హీరో సైఫ్
ఛత్తీస్ గఢ్-తెలంగాణ సరిహద్దులో భారీ ఎన్ కౌంటర్ 17 మంది నక్సల్స్ హతం..!

ఛత్తీస్గఢ్లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో గురువారం జరిగిన ఎన్కౌంటర్లో 17 మంది నక్సలైట్లు హతమయ్యారు. తెలంగాణ సరిహద్దుల్లోని బీజాపూర్ జిల్లా ఊసూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో పూజారీ కాంకేర్, మారేడుబాక ప్రాంత అడవుల్లో ఉదయం
అశోక్ లేలండ్ ను డీ కొట్టిన కారు…!

మేడారం వనదేవతలను దర్శించుకుని తిరిగి వస్తున్న అశోక్ లేలండ్ వాహనాన్ని కారు వెనుక నుండి ఢీ కొట్టిన సంఘటన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం లింగాపూర్ క్రాస్ రోడ్ వద్ద గురువారం రాత్రి జరిగింది.
ఆరుకోట్ల భక్తులు.. నాలుగురోజుల్లోనే మహా కుంభమేళా.. మహా భక్తి పారవశ్యం…!

మహా కుంభమేళా భక్తజనం పారవశ్యంతో వైభవోపేతంగా సాగుతోంది. మహాకుంభమేళా 2025 గురువారం తెల్లవారుజామున 5 గంటల నుండే వివిధ రంగాలకు చెందిన భక్తులు త్రివేణీసంగమంలో మునిగిపోయారు . యమునా, గంగా ‘ఆధ్యాత్మిక’ సరస్వతి మూడు
విశాఖ అల్లుడికి గోదావరి రుచులు 250 రకాల వంటకాలతో ఆతిధ్యం….!

విశాఖ నుండి తూర్పుగోదావరి జిల్లా కు వెళ్లిన కొత్త అల్లుడి కి 250 రకాల వంటకాలతో ఆతిధ్యం ఇచ్చి గోదవారోళ్ళ మజాకా అనిపించుకున్నారు. ఇంటికొచ్చిన కొత్త అల్లుడికి పదుల సంఖ్యలో వంటకాలతో విందు పెట్టడంలో
తెలంగాణ కల సాకారంలో జైపాల్ రెడ్డి పాత్ర చిరస్మరణీయం..!

ప్రత్యేక తెలంగాణ కల సాకారంలో కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్ రెడ్డి గారి పాత్ర చిరస్మరణీయమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి, ఉత్తమ పార్లమెంటేరియన్ సూదిని జైపాల్ రెడ్డి
కుంభమేళాలో రాగాల కుంభం…!

త్రివేణి సంగమం వద్ద కళా సాంస్కృతిక మహా కుంభం నిర్విస్తున్నారు. జనవరి 16 నుంచి ప్రారంభమైన రాగాల మేళా ఫిబ్రవరి 24 వరకు సాంస్కృతిక మహాకుంభం ఉంటుంది. ప్రధాన వేదికగా గంగ పండల్ ఉంటుంది.
