Mahaa Daily Exclusive

విశాఖ ఆర్కే బీచ్ లో విద్యార్థి గల్లంతు…!

విశాఖ ఆర్కే బీచ్‌లో విషాదం చోటు చేసుకుంది. బీచ్‌లో ఈతకు వెళ్లి ఓ విద్యార్థి గల్లంతయ్యాడు. ఈ మేరకు బీచ్‌లో ఈత కొట్టేందుకు 11 మంది విద్యార్థులు వెళ్లారు. ఈ క్రమంలో వారిలో ఓ

ఏపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభం…!

ఏపీ పోలిట్ బ్యూరో సమావేశం ప్రారంభమైంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం ప్రారంభం కాగా మంత్రులు నారా లోకేష్, గుమ్మడి సంధ్యారాణి, వంగలపూడి అనిత, కొల్లు రవీంద్ర, పోలిట్ బ్యూరో సభ్యులు హాజరయ్యారు. ఇక

ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోంది: శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌లో నైపుణ్యం ఉన్న యువతకు కొదవ లేదని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. కాన్స్టలేషన్‌ ఐటీ కంపెనీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు.. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూస్తోందని చెప్పుకొచ్చారు. ప్రపంచవ్యాప్తంగా

రేపు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ..!

రేపు అన్నమయ్య జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన సంబేపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు సీఎం చంద్రబాబు పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేస్తున్నారు.

అందుకే విద్యాశాఖను నా వద్దే పెట్టుకున్నా: సీఎం రేవంత్‌ రెడ్డి

విద్యపై ఖర్చు భవిష్యత్తుకు పెట్టుబడి లాంటిందని.. రంగారెడ్డి జిల్లాలోని మొగిలిగిద్ద నిర్వహిస్తున్న బహిరంగ సభలో CM రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీలు, యూనివర్సిటీలను బలోపేతం చేస్తున్నామని, అందుకే విద్యాశాఖను తన వద్దే

సోది చెప్పుడు కాదు.. అసెంబ్లీకి రా: సీఎం రేవంత్

ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల కుప్పగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని సీఎం రేవంత్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా మొగిలిగిద్దలో పర్యటించిన రేవంత్ కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఫామ్ హౌస్‌లో కూర్చొని వచ్చిన

ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదు అతిత్వరలో పంచాయతీ ఎన్నికలు – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చిట్ చాట్

పథకాలపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నదని, ఆన్ గోయింగ్ పథకాలు ఆగే ప్రసక్తే లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో చిట్ చాట్ చేసిన ఆయన 40 ఏళ్ల రాజకీయ

తుదిదశకు కాళేశ్వరం విచారణ..!

తుది దశకు కాళేశ్వరం కమిషన్ విచారణ చేరింది. ఇంజనీరింగ్ అధికారులతో మొదలు నిర్మాణ సంస్థల వరకు విచారణ పూర్తి కాగా, మరో విడత విచారణ మిగిలి ఉంది, మార్చిలో తుది నివేదిక ఇచ్చేందుకు జస్టిస్

స్థానిక సైరన్ కులగణన పై రేవంత్ సర్కార్ స్పీడ్…!

స్థానిక ఎన్నికల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. పథకాల జాతరతో గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికపుడు అంచనా వేస్తూనే కీలకమైన ఎన్నికల దిశగా వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ తెలంగాణలోని

కేంద్ర బడ్జెట్ కు ముందు కాంగ్రెస్ సంచలన నివేదిక రియల్ స్టేట్‌ ఆఫ్‌ ది ఎకానమీ 2025 పేరుతో విడుదల….!

కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ ఓ నివేదికను విడుదల చేసింది. ఆర్థిక వ్యవస్థ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ ‘రియల్ స్టేట్‌ ఆఫ్‌ ది