గద్దర్కు పద్మశ్రీ రాలేదు….!

కేంద్ర ప్రజా ప్రభుత్వం మంద కృష్ణకు పద్మశ్రీ పురస్కారం ఇవ్వడం ముదావహం. అంతే కాదు అది ఎంతో సమంజసం. మంద కృష్ణకు అభినందన. గద్దర్కు పద్మశ్రీ రాలేదు. అందువల్ల రచ్చ రేగుతోంది… ఈ విషయంగా
రిజర్వేషన్లు పెంచి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం – పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

రిజర్వేషన్ల పెంపు తర్వాత స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహిస్తామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. అధికార యంత్రాంగం వల్ల పథకాలు కొంత క్షేత్రస్థాయిలోకి వెళ్లడం ఆలస్యమైందని, తాము బీఆర్ఎస్ మాదిరిగా అబద్దాలు
ఎయిర్ పోర్ట్ లో లేడీ డాన్ విజయలక్ష్మి అరెస్ట్….!

ప్రభుత్వ భూమిలో అక్రమ విల్లాలు నిర్మించిన లేడీ డాన్ గుర్రం విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లంపేటలో రూ.400 కోట్లకు పైగా అక్రమ లావాదేవీలకు పాల్పడిన ఆమెను శంషాబాద్ ఎయిర్పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. 5
బెంగాల్లో GBS కలకలం.. ముగ్గురు మృతి…!

WBలోని గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) కలకలం సృష్టిస్తోంది. గత నాలుగు రోజుల్లో చిన్నారి సహా ముగ్గురు మరణించారు.. కోల్కతాలోని బీసీ రాయ్ ఆస్పత్రిలో ఈ నెల 26న దెబ్కుమార్ సాహూ(10) అనే బాలుడు ప్రాణాలు కోల్పోగా..
గద్దర్ అన్న.. నువ్వు లేని లోటు ఎన్నటికీ తీరదు: భట్టి

ప్రజా గాయకుడు గద్దర్ జయంతి సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆయనను స్మరించుకున్నారు. ‘సమాజంలో అసమానతల పైన ఎన్నో పోరాటాలకు ఊపిరి పోస్తివి.. నీ పాటతో తెలంగాణకి ప్రాణం పోస్తివి. తెలంగాణ నుండి మొదలుకొని ప్రజా
నేటి నుంచి అరకు ‘చలి’ ఉత్సవాలు ప్రారంభం

ఆంధ్రా ఊటీ అరకులోయలో.. ‘అరకు చలి ఉత్సవ్’ నేటి (శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. 3 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. ఉత్సవాల కోసం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అధికారులు ముస్తాబు
నిబంధనలను ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు: మంత్రి పొన్నం

రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మాసోత్సవాల్లో భాగంగా HMDA గ్రౌండ్ నుంచి ఎన్టీఆర్ మార్గ్లో వాక్ థాన్ కార్యక్రమాన్ని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘రోడ్ సేఫ్టీపై అవగాహన
నేటి నుంచి బడ్జెట్ సమావేశాలు…..!

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఇవాళ వాడీవేడీగా జరగనున్నాయి. ఈ బడ్జెట్లోనైనా ప్రత్యక్ష పన్నుల (ఆదాయపు పన్ను) శ్లాబ్ సడలించి మధ్యతరగతి వేతన జీవులకు ఊరట కల్గిస్తారా? అని దేశంలోని ఉద్యోగ వర్గాలు ఎదురుచూస్తున్నాయి. దేశవ్యాప్తంగా
టీయూసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర రెండవ మహాసభ

సింగరేణి వ్యాప్తంగా పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై ప్రగతిశీల సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ టీయూసీఐ ఆధ్వర్యంలో రాష్ట్ర రెండవ మహాసభలు జరుగనున్నట్టు అధ్యక్షుడు షేక్ యాకుబ్ షావలి తెలిపారు. మహాసభల ప్రచారం కోసం
5న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘ఫీజు పోరు’…!

ఫిబ్రవరి 5న రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ‘ఫీజు పోరు’ కార్యక్రమాన్ని చేపట్టనుంది. ప్రతి జిల్లా కేంద్రంలో వైసీపీ నేతలు, విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్లకు డిమాండ్ పత్రాలు అందజేయనున్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల
