Mahaa Daily Exclusive

*తెలంగాణ సచివాలయానికి బెదిరింపు కాల్స్..!

రాష్ట్ర సచివాలయానికి గుర్తుతెలియని దుండగుడు ఫోన్ చేసి బెదిరింపులకు దిగడం తీవ్ర కలకలం రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్యాలయంలో అర్జీలు, ఫిర్యాదుల విభాగానికి ఓ దుండగుడు ఫోన్ చేశాడు. అనంతరం ఉద్యోగులు, సిబ్బందిపై

పట్టభద్రుల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి.నరేందర్ ని కలిసిన అదిలాబాద్ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి, టీ కాంగ్రెస్ అల్ఫోర్స్ విద్యా సంస్థల యజమాని వి. నరేందర్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదిలాబాద్ ఇన్ ఛార్జ్ కంది శ్రీనివాస్

ఆ ఆలోచన ప్రభుత్వానికి లేదు: MLC తీన్మార్‌ మల్లన్న

బీసీలకు న్యాయం చేయాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని, చేతులు దులిపేసుకునే కార్యక్రమం చేసిందని కాంగ్రెస్ MLC తీన్మార్ మల్లన్న విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో బీసీల లెక్క తప్పిందని అన్నారు. బీసీలకు

ఇష్టం లేకుంటే మల్లన్న పార్టీ నుంచి వెళ్లిపోవచ్చు: MLA నాయిని

‘ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్నకు ఆయన కులం గురించి మాట్లాడే హక్కు ఉంది. కానీ.. ఇతర కులాలను తిట్టే హక్కు మాత్రం లేదు’ అని కాంగ్రెస్‌ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. ‘ఆయనకు ఇష్టం లేకుంటే

ఢిల్లీలో భారీగా విదేశీ గంజాయి సీజ్…!

ఢిల్లీ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. రూ.47 కోట్ల విలువైన గంజాయిని తరలిస్తున్న ఐదుగురుని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. వారి నుంచి గంజాయిని సీజ్ చేశారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ఐదుగురు స్మగ్లర్లు గంజాయిని

ఆస్తి కోసం.. మరిదిని చంపించిన వదిన…!

మరిదిని చంపితే అతని వాటా ఆస్తి తమకు దక్కుతుందని భావించిన వదిన హత్య చేయించింది. ఈ ఘటన వికారాబాద్‌(D) బషీరాబాద్‌(M) నవల్గా గ్రామంలో జరిగింది. వదిన సుగుణ మరిది శ్యామప్ప(39)ను చంపడానికి గ్రామానికి చెందిన

భవన నిర్మాణాలకు 24 గంటల్లోనే అనుమతులు..!

AP: భవన నిర్మాణ అనుమతుల కోసం కార్పొరేషన్లు, మున్సిపల్ కార్యాలయాల చుట్టూ ఇక బిల్డర్లు తిరగాల్సిన పని లేదు. సమీపంలోని లైసెన్స్‌డ్ టెక్నికల్ పర్సన్ (ఎల్‌టీపీ, లైసెన్స్‌డ్ సర్వేయర్) ద్వారా భవన నిర్మాణానికి దరఖాస్తు