వైసీపీ కేంద్ర కార్యాలయం సమీపంలో అగ్నిప్రమాదం..!

వైసీపీ కేంద్ర కార్యాలయంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గార్డెన్ లో పాడైన గ్రీనరికీ మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన ఆఫీస్ సిబ్బంది మంటలను ఆర్పేశారు. దీంతో పెను
ఏపీలో మిరప బోర్డు ఏర్పాటుకు ప్రతిపాదనలు..!

రాష్ట్రంలో మిర్చి బోర్డు ఏర్పాటు కోసం తమకు ప్రతిపాదనలు వచ్చినట్లు కేంద్ర వాణిజ్య శాఖ సహాయమంత్రి జితిన్ ప్రసాద్ తెలిపారు. ప్రస్తుతం సుగంధ ద్రవ్యాల బోర్డే దేశంలో మిర్చి ఉత్పత్తి, పరిశోధన, నాణ్యతా నిర్వహణ,
డిప్యూటీ సీఎం పవన్ కీలక నిర్ణయం..!

హైందవ ధర్మ పరిరక్షణ కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటే లక్ష్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదు రోజుల పాటు
రాజకీయ వ్యూహకర్తతో మంత్రి లోకేశ్ భేటీ!

మంత్రి నారా లోకేశ్ నిన్న ఢిల్లీలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్తో భేటీ అయ్యారు. సీఎం నివాసం 1-జన్పథ్లో దాదాపు గంట పాటు సమావేశమయ్యారు. ఈ భేటీలో దేశ రాజకీయ పరిస్థితులపై, తెలంగాణలో టీడీపీ
ఉరేసుకుని డిగ్రీ విద్యార్థిని మృతి…!

ఉరి వేసుకుని డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమవరం మండలం గునుపూడి గరువపేటలో జరిగింది. డిగ్రీ చదువుతున్న అనూష(19) సత్యనారాయణ అనే వ్యక్తిని ప్రేమిస్తోంది. ఈ నెల 3న ఫోన్లో ఇద్దరికి ఘర్షణ
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన…!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుతో ఆయన భేటీ అయ్యారు. ఇజ్రాయెల్, గాజా యుద్ధం తాజా పరిస్థితిపై చర్చించారు. గాజాను స్వాధీనం చేసుకోవాలని భావిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు.
ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు…!

రాష్ట్రంలో కొద్దిరోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఫిబ్రవరిలో అసాధారణ వేడి వాతావరణం నెలకొంటుందని ఐఎండీ ఇప్పటికే అంచనా వేసింది. మంగళవారం నందిగామ 38.4, కర్నూలు 37.2, మచిలీపట్నం 35.8, బాపట్ల 35.4, తుని 35.4,
కొవ్వూరులో 10 కేజీల గంజాయి పట్టివేత..!

కొవ్వూరు రోడ్ కం రైల్వే బ్రిడ్జ్ వద్ద 10 కిలోల గంజాయిని తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను పట్టుకుని అరెస్ట్ చేసినట్లు కొవ్వూరు టౌన్ ఎస్సై జగన్మోహన్ రావు తెలిపారు. మంగళవారం కొవ్వూరులోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా
ఎమ్మెల్సీ మల్లన్నకు షోకాజ్ నోటీసులు ?

వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని టీ పీసీసీ క్రమశిక్షణా కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు మల్లన్న వ్యాఖ్యలు, వేర్వేరు సందర్భాలలో పార్టీకి ఇబ్బంది
ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నాం : కేటీఆర్

బిసిలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లు పెడతారని ఆశించాం రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం
