Mahaa Daily Exclusive

నితీశ్ అలసిపోయారు.. మానసికంగా రిటైరైపోయారు: ప్రశాంత్ కిశోర్

బిహార్ CM నితీశ్ కుమార్‌పై జనసూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిశోర్ తాజాగా విమర్శలు గుప్పించారు. ‘ఈ ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓ విచిత్రం జరగనుంది. ఎన్డీయే గెలిచినా సరే నితీశ్ మాత్రం

ఒక్కో మహిళకు ప్రభుత్వం రూ.35వేలు ఇవ్వాలి: కవిత

: ప్రతి మహిళకు నెలకు ₹2,500 చొప్పున ఇస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చాలని MLC కవిత డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయిందని, ఒక్కో మహిళకు సర్కార్ ₹35వేలు

ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలి – ఎంపీ హరీష్ మాధుర్

కోనసీమ జిల్లాలో మరిన్ని ఖేలో ఇండియా సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయను కలిసి వినతిపత్రం ఇచ్చామని అమలాపురం ఎంపీ హరీష్ మాధుర్ మంగళవారం తెలిపారు.

నేడు స్థానిక సంస్థల రిజర్వేషన్లపై సీఎం రేవంత్ సమీక్ష…!

స్థానిక సంస్థల రిజర్వేషన్లపై ఇవాళ సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. బీసీ రిజర్వేషన్లపై సోమవారం ప్రభుత్వానికి డెడికేటెడ్‌ కమిషన్‌ నివేదిక అందింది. దీంతో బుధవారం ఉదయం 11.30 గంటలకు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో

పృథ్వీ నటించే సినిమాలన్నీ బాయ్ కాట్ చేస్తాం.. వైసీపీ హెచ్చరిక…!

కమెడియన్ పృథ్వీకి వైసీపీ మరో షాక్ ఇచ్చింది. పార్టీ శ్రేణులను పరుష పదజాలంతో దూషించిన పృథ్వీపై వైసీపీ అధికార ప్రతినిధి వెంకట రెడ్డి కారుమూరు మండిపడ్డారు. ‘తెలుగు ఇండస్ట్రీ బాగుండాలని చాలా పద్ధతిగా చెబుతున్నాం.

ఏప్రిల్ నుంచి పల్లెబాట కార్యక్రమం: సీఎం

రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్-1, ఆపై స్థాయి అధికారులందరూ ఏప్రిల్ లో క్షేత్రస్థాయిలో పర్యటించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ”రెండు, మూడురోజులు గ్రామాల్లో ఉంటే చాలా కొత్త విషయాలు తెలుస్తాయి. పట్టణాల కంటే మెరుగ్గా ఉన్నాయి. వాతావరణం,