Mahaa Daily Exclusive

తెలుగు రాష్ట్రాలను వణికిస్తున్న బర్డ్ ఫ్లూ…!

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాల్లో కోళ్లు చనిపోవడానికి ఏవియన్‌ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌5ఎన్‌1 -బర్డ్‌ ఫ్లూ) వైరస్‌ కారణమని తేలింది. పెరవలి మండలం కానూరు అగ్రహారం, తణుకు

కిమ్స్ శిఖర ఆస్పత్రిని ప్రారంభించిన చంద్రబాబు…!

గుంటూరులోని కిమ్స్ శిఖర ఆస్పత్రిని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు అచ్చెన్నాయుడు, దుర్గేష్, గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 200 పడకలతో అత్యాధునిక సౌకర్యాల మధ్య ఈ

న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చేశాం – సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ భేటీ అయ్యారు. ఎమ్మార్పీఎస్‌ నేతలతో కలిసి సీఎంతో ఆయన సమావేశమయ్యారు. జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ నివేదికలోని లోపాలను సీఎం రేవంత్‌ దృష్టికి మందకృష్ణ తీసుకెళ్లారు.

పట్టభద్ర ఎన్నికలు ప్రతిష్టాత్మకం కాంగ్రెస్ శ్రేణులకు మంత్రి ఉత్తమ్ కీలక పిలుపు….!

కరీంనగర్ – నిజామాబాద్ – ఆదిలాబాద్ – మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమైనవని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ఆయన నివాసంలో పార్టీ శ్రేణులతో

ఈవీఎం డేటాను డిలీట్‌ చేయొద్దు..ఈసీకి సుప్రీంకోర్టు ఆదేశాలు. …!

వీఎంలపై ఈసీకి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈవీఎంలలోని డేటాను తొలగించకుండా చూడాలని పిటిషన్ దాఖలు కాగా ఆ పిటిషన్‌ను అత్యున్నత ధర్మాసనం నేడు విచారించింది. ఈ

దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయండి చెల్లి, బావ ఇచ్చిన షాక్‌తో కేటీఆర్ కు మతిభ్రమించింది – టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

దమ్ముంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కు టీపీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ సవాల్ చేశారు. మంగళవారం మహేశ్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. పదేళ్ల

ఎంపీ ఈటల రాజేందర్​పై విచారణ జరుపుతాం : మంత్రి కొండా సురేఖ

త బీఆర్​ఎస్ ​పదేళ్ల పాలనలో దేవాదాయ శాఖ భూములు కబ్జా అయ్యాయని, ఆ పార్టీ నాయకులే ఎక్కువగా చేసినట్లు సమాచారం ఉందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు.

లింక్‌డ్ఇన్ ఖాతా తెరిచిన కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి

ప్రముఖ ప్రొఫెషనల్ నెట్ వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్‌డ్ఇన్‌లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి మంగళవారం ఖాతా తెరిచారు. తన తొలి లింక్‌డ్‌ఇన్ పోస్టులో.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ముందుకు తీసుకెళ్లనున్న

లోలోన దాచుకోవొద్దు సమస్యను బయటకు చెప్పండి ‘పరీక్షా పే చర్చ’లో దీపికా పదుకొణె …!

విద్యార్థులు తమకు ఏ సమస్య వచ్చినా లోలోపల దాచుకుని బాధపడొద్దని.. బయటకు చెప్పాలని బాలీవుడ్‌ నటి దీపికా పదుకొణె సూచించారు. స్కూల్లో చదువుకునేటప్పుడు తానూ అల్లరి పిల్లనే అని దీపికా పదుకొణె. ప్రధానమంత్రి నరేంద్రమోదీ

అనాధ విద్యార్థులకు ఏ ఎస్ ఎఫ్, బీబీక్యూ రెస్టారెంట్ లో ఆతిథ్యం చిన్నారులతో కలిసి డిన్నర్ చేసిన మంత్రి సీతక్క…!

సంపాదించిన సంపాదనలో కొంత సమాజ శ్రేయస్సుకోసం వినియోగించాలని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అన్నారు. చిన్నప్పుడే పిల్లల్లో సేవ భావం పెంపొందించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిలో ఉందన్నారు. చిన్ననాటి ఉంటే పిల్లల్లో