Mahaa Daily Exclusive

సహచర హోంగార్డుల ఒక్క రోజు గౌరవ వేతనం నగదు చెక్కు బాధిత కుటుంబానికి అందజేసిన జిల్లా ఎస్పీ…!

ఈ ఏడాదిలో అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు గోవింద రావు సతీమణికి జిల్లాలో పనిచేస్తున్న హోంగార్డు అందరు సేకరించిన ఒక్కరోజు గౌరవ వేతనం నగదు చెక్కు, అదేవిధంగా గత ఏడాదిలో మరణించిన హోంగార్డు శ్రీనివాస

విద్యార్థులకు అగ్నిమాపక సిబ్బంది అవగాహన కార్యక్రమం..!

వీరఘట్టం మండలము నడుకూరు గ్రామ సమీపంలోని గురుబ్రహ్మ పాఠశాల నందు విద్యార్థిని, విద్యార్థులకు పాలకొండ అగ్నిమాపక అధికారి జామి సర్వేశ్వరరావు మరియు కేంద్ర సిబ్బంది అగ్నిమాపక అవగాహన కార్యక్రమము ఏర్పాటు చేసి ప్రమాదములను అంచనా

మేడారం చిన్న జాతర.. రాత్రంతా జాగరణ…!

ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ చిన్నజాతర (మండమెలిగే)ఘనంగా ఆరంభమైంది. గతరాత్రి మేడారం, కన్నెపల్లిల నుంచి అమ్మవార్ల అడేరాలు(పూజాసామగ్రి), ఇష్ట నైవేద్యాలతో డోలి వాయిద్యాల నడుమ నృత్యం చేసుకుంటూ పూజారులు గద్దెల

రేపు కుల గణన, వర్గీకరణపై ప్రజంటేషన్: టీపీసీసీ చీఫ్

రాష్ట్రంలో కులగణన, ఎస్సీ వర్గీకరణపై పార్టీ శ్రేణులకు సమగ్ర అవగాహన కల్పించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో రేపు ఈ రెండు అంశాలపై గాంధీభవన్లో పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ ఆధ్వర్యంలో మధ్యాహ్నం రెండు

రేపు తెలంగాణ బంద్…!

ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 14న తెలంగాణ బంద్‌కు మాల మహానాడు, ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి నాయకులు ఇప్పటికే పిలుపునిచ్చారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, నిర్ణయాలు తీసుకునే ముందు నేషనల్

కాంగ్రెస్ ఎన్నికలకు భయపడుతోంది: బండి సంజయ్

కులగణనలో లోపాలు, అవకతవకలు జరిగాయని, ఇది బూటకపు సర్వే అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ భయపడుతోంది. కులగణనను పబ్లిసిటీ స్టంట్‌గా వాడుకుంటోంది. ఎన్నికలను ఆలస్యం

విజయసాయిరెడ్డి స్థానంలో కన్నబాబు….!

వైసీపీలో పలు నియామకాలకు ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆమోదం తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్‌గా కురసాల కన్నబాబును నియమించారు. గతంలో ఈ స్థానంలో మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి ఉండేవారు. అలాగే