23న జనసేన శాసనసభాపక్ష భేటీ…!

ఫిబ్రవరి 23న జనసేన పార్టీ శాసనసభా పక్ష భేటీ నిర్వహించాలని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సాయంత్రం జరిగే ఈ భేటీలో పాల్గొనాలని ఎంపీలు, ఎమ్మెల్యేలు,
కాకినాడ జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా దాడిశెట్టి రాజా…!

తుని పట్టణానికి చెందిన మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు వైసీపీ కీలక బాధ్యతలు అప్పగించింది. కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం రాత్రి పార్టీ కేంద్ర కార్యాలయం పార్టీ ఉత్తర్వులు
ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ కె. వెట్రిసెల్వి సమీక్ష…!

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ విధులను బాధ్యతగా స్వీకరించి నిష్పక్షపాతంగా విజయవంతం చేయాలని ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఎమ్మెల్సీ పోలింగ్ అధికారులకు సూచించారు. బుధవారం ఏలూరు కలెక్టరేట్ లో ఎన్నికల
దెందులూరు ఎమ్మెల్యే బూతు పురాణం…!

దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి కారు డ్రైవర్పై బూతు పురాణం అందుకున్నారు. దీనిపై వైసీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘పెళ్లి వేడుకలో కారు
అసంఘటిత కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్ లో నమోదు చేయాలి – జిల్లా కలెక్టర్ షణ్మోహన్ రిక్షా

జిల్లాలో రవాణా, నిర్మాణం తదితర శ్రామిక రంగాల్లో పనిచేసే అసంఘటిత కార్మికులందరూ ‘ఈ-శ్రమ్’ పోర్టల్ లో నమోదు పొందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కాకినాడ కలెక్టరేట్
17న కుంభమేళాకు మంత్రి లోకేశ్…!

ఈ నెల 17న మంత్రి నారా లోకేశ్ కుటుంబ సమేతంగా ప్రయాగ్రాజ్ మహా కుంభమేళాకు వెళ్లనున్నారు. అక్కడ వారు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తారు. అదే రోజు సాయంత్రం లోకేశ్ దంపతులు వారణాసికి
అంగన్వాడీలకు వేతనాలు పెంచాలి – ఎన్.హిమప్రభ

అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని, గ్రాట్యూటీ అమలు చేయాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మారుస్తూ జీవో ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ప్రాజెక్టు అధ్యక్షులు ఎన్.హిమప్రభ, ప్రాజెక్టు కార్యదర్శి బి.
గర్భిణీ ఆరోగ్యంపై అంకిత భావంతో పనిచేయాలి – జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు

గర్భిణీల ఆరోగ్య శ్రేయస్సే ద్యేయంగా అంకితభావంతో పనిచేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు పేర్కొన్నారు. తాడికొండ పిహెచ్సీ బుధవారం సందర్శించి ఆసుపత్రిలో వైద్య సేవల తీరు పరిశీలించారు. పిఎంఎస్ఎంఎ కార్యక్రమంలో గర్భిణీలకు
రహదారి భద్రత నియమాలు పాటించాలి – జిల్లా రవాణా శాఖధికారి టి. దుర్గాప్రసాద రెడ్డి

రహదారి భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా రవాణా శాఖధికారి టి. దుర్గాప్రసాద రెడ్డి అన్నారు. రహదారి భద్రతా మహోత్సవాలు లో భాగంగా చినమేరంగి పోలీస్ స్టేషన్ జంక్షన్ లో రహదారి ప్రమాదాల పై
జంపరకోట ప్రాజెక్టుకు నిధులు కేటాయించాలని బుడితి అప్పలనాయుడు డిమాండ్…!

పాలకొండ మండలంలోని జంపరకోట ప్రాజెక్టును బుధవారం రైతు సంఘ నాయకులు సందర్శించారు. మండలంలో గిరిజన రైతాంగానికి చెందిన నాలుగు పంచాయతీల పరిధిలో 2100 ఎకరాలులో సంవత్సరానికి రెండు పంటలు పండించడానికి సాగునీరు అందించడానికి జంపర
