GBS బాధితులకు ఉచిత వైద్యం: మంత్రి సత్యకుమార్
APలో 17 గిలియన్ బార్ సిండ్రోమ్(GBS) వైరస్ కేసులు <<15225307>>వెలుగు చూశాయని<<>> వైద్యశాఖ వెల్లడించింది. గుంటూరు, విశాఖలో ఐదు చొప్పున, కాకినాడలో 4, విజయవాడ, అనంతపురం, విజయనగరంలో ఒక్కో కేసు బయటపడ్డాయని పేర్కొంది. బాధితులకు
మున్షీ స్థానంలో మీనాక్షి…!

ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జిగా దీపాదాస్ మున్షీ స్థానంలో మీనాక్షి నటరాజన్ను కాంగ్రెస్ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈమె రాహుల్ గాంధీ టీమ్లో
పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టే వారికి ప్రోత్సాహాకాలు: సీఎం రేవంత్

రాష్ట్రానికి ఆదాయం సమకూర్చడమే కాకుండా యువతకు ఉపాధి కల్పించే వనరుగా పర్యాటక శాఖ ప్రణాళికలు ఉండాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ ఘన చరిత్రను వర్తమానానికి అనుసంధానిస్తూ భవిష్యత్కు బాటలు వేసేలా
తిరుమల మే నెలకు సంబంధించి దర్శన టికెట్లు విడుదల…!

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మే నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే 18 నుంచి 25 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్ టికెట్లను టీటీడీ అధికారులు
రాష్ట్రంలో ఏ జిల్లాకు ఏ ర్యాంకు వచ్చిందంటే..?

ఏపీలోని జిల్లాలకు సీఎం చంద్రబాబు ర్యాంకులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్-1, విశాఖ-2, ఈస్ట్ గోదావరి-3, అనంతపురం-4, అన్నమయ్య-5, శ్రీకాకుళం-6, కడప-7, గుంటూరు-8, బాపట్ల-9, నెల్లూరు-10వ ర్యాంకులో ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో వెస్ట్
