తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. మే నెలకు సంబంధించిన దర్శన టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే 18 నుంచి 25 వరకు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సంబంధించి ఆన్లైన్ టికెట్లను టీటీడీ అధికారులు విడుదల చేశారు. ఈ టికెట్ల కోసం భక్తులు ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.
Post Views: 163







