Mahaa Daily Exclusive

చారిత్రాత్మక నిర్ణయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళండి – టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణన తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యతను కార్యకర్తలే తీసుకోవాలని, కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణ చారిత్రాత్మక నిర్ణయాలని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

రేవంత్ కు పోయేకాలం వచ్చింది – ఈటల రాజేందర్

ప్రధాని నరేంద్ర మోడీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. భారత దేశంలో ఆసేతు హిమాచలం మోడీని విశ్వసించని ప్రేమించని వారు లేరన్నారు. పేదరికం

టెన్ జన్ పథ్ నుండి ప్రారంభించాలి కేంద్ర మంత్రి బండి సంజయ్…!

బీసీ రిజర్వేషన్ నుంచి దారిమళ్లింపు ప్రయత్నంలో భాగంగానే కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి కులంపై చర్చ కోరుతున్నారని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శించారు. మీ పరిశోధన పూర్తిగా విఫలమైంది, మీరు ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయారు. 1994లో

హైకోర్టుకు ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులు – ప్రమాణం చేయించిన సీజే సుజయ్‌ పాల్‌…!

తెలంగాణ హైకోర్టులో అదనపు న్యాయమూర్తులుగా పని చేస్తున్న ముగ్గురు శాశ్వత న్యాయమూర్తులుగా నియామమయ్యారు. జస్టిస్‌ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్‌ అనిల్‌కుమార్‌ జూకంటి, జస్టిస్‌ సుజనను శాశ్వత న్యాయమూర్తులుగా నియమిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ఏఐసీసీలో కీలక మార్పులు ప్రియాంకకు కొత్త బాధ్యతలు…!

కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో ఆత్మపరిశీలన ప్రారంభించింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన కాంగ్రెస్ ఒక్కటంటే ఒక్కస్థానంలోనూ గెలవలేకపోవడం, ఢిల్లీలో హ్యాట్రిక్ జీరో స్థానాలతో ఆ పార్టీ శ్రేణులు తీవ్ర నిరాశకు

కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌పై ఉత్కంఠ రాజీవ్ కుమార్ స్థానంలో మరొకరు…!

నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్‌ రాజీవ్‌ కుమార్‌ పదవీ కాలం ఫిబ్రవరి 18తో ముగియనుంది. కొత్త చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌ నేతృత్వంలో ఈ ఏడాది చివరన బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది

టిజి అని గుండెలమీద రాసుకున్న నాయకుడు దేవేందర్ గౌడ్ విజయ తెలంగాణ పుస్తకావిష్కరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి….!

ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సమయంలో తెలంగాణ అంటే షార్ట్ కట్‎లో ‘టీజీ’ అని మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ గుండెల మీద రాసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ ప్రత్యేక తెలంగాణ

మహా కుంభమేళాలో 50కోట్ల మందికిపైగా భక్తుల పుణ్యస్నానాలు…!

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్​రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు భక్తజనం భారీగా పోటెత్తుతున్నారు. జనవరి 13న మహాకుంభ మేళా మొదలైనప్పటి నుంచి శుక్రవారం సాయంత్రం వరకు త్రివేణీ సంగమంలో 50 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు.

సహకార సంఘాల కాలపరిమితి పెంపు…!

తెలంగాణలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గ గడువును రాష్ట్ర ప్రభుత్వం పొడిగించింది. పాలకవర్గ గడువు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 904 సహకార సంఘాల కాలపరిమితి, 9 డీసీసీబీ

CM అయినా.. రేవంత్ బుద్ధి మారలేదు: హరీశ్

KCRను తెలంగాణ నుంచి <<15461601>>బహిష్కరించాలన్న <<>>సీఎం రేవంత్ వ్యాఖ్యలపై హరీశ్‌రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘సీఎం పీఠం దక్కినా రేవంత్ బుద్ధి మారలేదు. ఇదే విషయంపై నీ సొంతూరులో ప్రజలను అడుగుదామా? CMగా ప్రజలు