Mahaa Daily Exclusive

నాపై కేసులను కొట్టేయండి: పోసాని

తనపై నమోదైన కేసులను కొట్టేయాలని కోరుతూ పోసాని కృష్ణమురళి హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. గురువారం ఈ పిటిషన్లపై విచారించే అవకాశం ఉంది. మతం, జాతి, నివాసం, భాష ఆధారంగా విద్వేషాలను రెచ్చగొట్టేలా తాను

శ్రీవారి ఆలయాలకు ఉచితంగా స్థలం కేటాయించండి: టీటీడీ ఛైర్మన్

దేశంలోని అన్ని రాష్ట్ర రాజధానులలో శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఉచితంగా భూమి కేటాయించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కోరారు. ఈ విషయంలో సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఆయన పలు రాష్ట్రాల సీఎంలకు