దేశంలో కార్పొరేట్ వ్యవస్థ రాజ్యమేలుతోంది : మీనాక్షి నటరాజన్

ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ సమస్యల పైన ప్రభుత్వాలను, పాలకులను ప్రశ్నించే హక్కు ప్రతీ ఒక్కరికీ ఉందని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ పేర్కొన్నారు. ఇందుకోసం ప్రత్యేక అనుమతులు అవసరం లేదని
బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం ఆదిలాబాద్కు వెన్నుపోటు – కేటీఆర్ ఫైర్

బీజేపీ అంటే నమ్మకం కాదు అమ్మకమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదిలాబాద్లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. పార్లమెంట్
ఉ.11 గంటలకు జగన్ ప్రెస్ మీట్..!

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ బుధవారం ఉదయం 11 గంటలకు గుంటూరు జిల్లా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో ప్రస్తుత పరిణామాలు, పరిస్థితులపై ఆయన
కాంగ్రెస్ హయాంలోనే మెట్రోరైలు పనులు ప్రారంభం: TPCC చీఫ్

కులగణనలో తప్పులుంటే ఆధారాలతో రావాలని.. తాము చర్చకు సిద్ధంగా ఉన్నట్లు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్గౌడ్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ఏ కులానికి వ్యతిరేకంగా పనిచేయాల్సిన అవసరం కాంగ్రెస్కు లేదు. మున్నూరు కాపులకు అన్యాయం
సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నం.. …!

సింగర్ కల్పన ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు అప్డేట్ ఇచ్చారు. ప్రతస్తుం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, స్పృహలోకి వచ్చారని తెలిపారు. కాగా కల్పన ఆత్మహత్యాయత్నం వెనుక ఆమె రెండో భర్త ప్రసాద్ ఉన్నట్లు పోలీసులు
నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు…!

సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన అక్కడ ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులతో భేటీ కానున్నారు. ఇవాళ రాత్రి తిరిగి వైజాగ్ చేరుకుంటారు. రేపు ఉదయం తన
చంద్రబాబుపై అనర్హత వేటు వేయాలి: ఎస్వీ సతీష్ రెడ్డి

చంద్రబాబు రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్ రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. ‘రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15, 21ని వయిలెట్ చేశారు. ఆయనపై అనర్హత వేటు వేయాలని
అందరూ కలిసి పని చేస్తే ఫలితాలు అనూహ్యంగా ఉంటాయి: చంద్రబాబు

ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అందరూ కలిసి పనిచేయాలని.. అందరూ కలిసి పనిచేసినప్పుడు అనూహ్య ఫలితాలు ఉంటాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విజయోత్సవ సభలో సీఎం మాట్లాడుతూ.. “3
మైలురాళ్లు కాదు జట్టు విజయమే నాకు ముఖ్యం: విరాట్ కోహ్లీ

తనకు మైలురాళ్ల కంటే జట్టు విజయమే ముఖ్యమని విరాట్ కోహ్లీ పేర్కొన్నారు. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్లో కోహ్లీకి కొద్దిలో సెంచరీ మిస్ అయింది. ఈ విషయంపై కోహ్లీ స్పందించారు. “నేనెప్పుడూ మైలురాళ్లపై ఎక్కువ ఫోకస్
మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు: హోంమంత్రి

మహిళల భద్రతపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని హోంమంత్రి అనిత అన్నారు. మహిళలపై లైంగిక వేధింపులు, దిశ చట్టంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ‘దిశ చట్టం చట్టబద్ధత కల్పించారా.. లేదా గుండెలపై చేయి
