అసెంబ్లీ ఆవరణలో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభ కార్యక్రమం…!

* రాజీవ్ గాంధీ పేరు ఆనాటి నుంచి ఈనాటి వరకు యువత గుండెల్లో మారుమ్రోగుతునే ఉంటుంది * యువతకు ఉద్యోగాలు ఇచ్చాం..ఉపాధి కల్పిస్తున్నాం * స్వయం ఉపాధి కింద నిరుద్యోగ యువతకు 4 లక్షల
టీఆర్ తో తీన్మార్ మల్లన్న భేటీ బీసీ బిల్లు చట్టబద్దతకు ఢిల్లీలో చేసే ధర్నాకు మద్దతుఇవ్వాలని వినతి..!

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సోమవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను, మాజీ మంత్రి టి.హరీష్ రావులను కలిశారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై సభలో ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయాలని కోరారు. అసెంబ్లీలోని బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో
జర్నలిస్టులు రేవతి, తన్వీ లకు బెయిల్..!

జర్నలిస్టులు రేవతి, తన్వీ యాదవ్లకు నాంపల్లి కోర్టులో బిగ్ రిలీఫ్ దక్కింది. నాంపల్లి కోర్టు ఇరువురికి బెయిల్ మంజూరు చేసింది.. రూ.25 వేల పూచీకత్తుతో నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రతి సోమ,
డికె అరుణకు సీఎం రేవంత్ ఫోన్ అగంతకుడి చొరబాటుపై ఆరా భద్రత పెంచమని కోరిన ఎంపీ…!

తన ఇంట్లోకి ఆగంతుకుడు చొరబడిన విషయం తెలుసుకొని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ చేశారని మహబూబ్ నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణ తెలిపారు. తనకు ఎవరి పైనా అనుమానం లేదని
భట్టి విక్రమార్క నేతృత్వంలో డీలిమిటేషన్ పై భేటీ..!

తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలో అసెంబ్లీ ప్రాంగణంలో డీలిమిటేషన్ పై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం జానారెడ్డి
జానారెడ్డి- కేటీఆర్ మధ్య ఆత్మీయ సంభాషణ..!

తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో సోమవారం రాత్రి ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. సభ వాయిదా అనంతరం సభ నుంచి బయటికి వచ్చిన బీఆర్ఎస్ నేత కేటీఆర్.. అక్కడే ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిని
బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం మంత్రి పొన్నం ఆధ్వర్యంలో బీసీ ఎమ్మెల్యేల సమావేశం..!

బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదముద్ర పడటం పట్ల కాంగ్రెస్ నేతలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యలో సమావేశమైన బీసీ ఎమ్మెల్యేలు తర్వాత మీడియా పాయింట్ వద్ద స్వీట్లు పంచుకుని సంబురాలు
నాటి గులాబీ జెండా పదిలంగా పునరావిష్కరణ చేసిన కేసీఆర్ ఉద్యమ జ్ఞాపకాలను మరోసారి గుర్తుచేస్తున్న గులాబీదళపతి..!

నాటి ఉద్యమ జ్ఞాపకాలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి గుర్తుచేసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన రెండు నెలల్లోనే ఉమ్మడి రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా కేసీఆర్ స్థాపించిన
8 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించిన తెలంగాణ బీజేపీ..!

తెలంగాణ బీజేపీ రాష్ట్రంలోని మరో ఎనిమిది జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం బీజేపి పార్టీ స్టేట్ ఎలక్షన్ కో-రిటర్నింగ్ ఆఫీసర్ గీతా మూర్తి జాబితా విడుదల చేశారు. ప్రస్తుత 8
ముఖ్యమంత్రి రేవంత్ తో పీపుల్స్ స్టార్ భేటి…!

సీఎం రేవంత్రెడ్డిని ప్రముఖ సినీ నటుడు, పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణమూర్తి కలిశారు. సోమవారం ఉదయం జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తిని సీఎం శాలువాతో సన్మానించారు
