Mahaa Daily Exclusive

ఇఫ్తార్ లో ఎంజీఆర్ …!

బంజారాహిల్స్ లోని బ్లూరాడిసన్ హోటల్ లో సూచిర్ ఇండియా చైర్మన్, ఆత్మీయుడు లయన్ కిరణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఖైరతాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ ఎంజీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రంజాన్

నిరుద్యోగులకు రూ.3 లక్షలు రాజీవ్ యువ వికాసం..!

నిరుద్యోగులకు తెలంగాణ సర్కార్‌ గుడ్‌న్యూస్‌ చెప్పింది. రాష్ట్రంలోని నిరుద్యోగుల సంక్షేమం కోసం కాంగ్రెస్‌ సర్కార్‌ అనేక కార్యక్రమాలు చేపడుతోంది. ఇందులో భాగంగానే రాజీవ్‌ యువ వికాసం పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ,

ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి లేఖ అఖిలక్షానికి అపాయింట్ మెంట్ ఇవ్వండి..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాని మోదీకి లేఖ రాశారు. లేఖలో కాంగ్రెస్, బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐ నాయకులతో ప్రధానిని కలిసేందుకు అపాయింట్‌మెంట్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థలతో పాటు విద్య,

రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం: మంత్రి పొంగులేటి

అనధికార లే అవుట్లలోని ప్లాట్ల క్రమబద్ధీకరణ (ఎల్‌ఆర్‌ఎస్‌) ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌లో సోమవారం మంత్రి  మాట్లాడారు. రిజిస్ట్రేషన్లకు స్లాట్‌ బుకింగ్‌ విధానం అమ‌లుచేయ‌బోతున్నామ‌ని వెల్లడించారు.

మే నెలలో రైతు సాయం డబ్బుల జమ: దేవినేని

రైతుల కోసం కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, రైతు సాయం డబ్బులు మే నెలలో అందించనుందని టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. ఐదేళ్ళలో మొదటిసారిగా విద్యుత్ ఛార్జీలకు సంబంధించి ట్రూఅప్ అనే బాదుడు

రూ.4,200 కోట్ల బకాయిలు పెట్టింది: లోకేశ్

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని మంత్రి లోకేశ్ శాసన మండలిలో తెలిపారు. గత ప్రభుత్వం పాత బకాయిల్ని 16 నెలల తర్వాత చెల్లించిందన్నారు. రూ.4,200 కోట్ల బకాయి పెట్టి వెళ్లిందన్నారు. తమ ప్రభుత్వం

ప్రజలకు వాస్తవాలు చెప్తున్నాం: సీఎం రేవంత్

అప్పులు, ఆదాయం విషయంలో అంచనాలు తప్పాయని తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. ఆదాయం తగ్గింది.. అడ్డగోలుగా అప్పులు పెరిగిపోయాయని తెలిపారు. అందుకే ప్రజలకు వాస్తవాలు చెప్తున్నామని సీఎం స్పష్టం చేశారు. వసూలు చేయాల్సిన

స్టాలిన్ కంటే ముందు మేమే గొంతెత్తాం: బీఆర్ఎస్

డీలిమిటేషన్ పై కాంగ్రెస్ వైఖరి ఏంటో ఇప్పటిదాకా చెప్పలేదని  మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ తెలిపారు. అధికారంలో ఉన్న బీజేపీకి మేము డీలిమిటేషన్ పై చెప్పాల్సింది చెప్పాం అని అన్నారు. అఖిలపక్ష సమావేశం

ప్రధాని మోదీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ..!

బీసీ రిజర్వేషన్ల పెంపు అంశంపై మద్దతు ఇచ్చిన అందరికీ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. కేంద్రం నుంచి అంగీకారం కోసం పోరాడతా అని, ప్రధాని మోదీని కలిసేందుకు అన్ని పార్టీల నేతలు

నేడు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రీడాపోటీలు…!

ఏపీలోని కూటమి ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించనుంది. విజయవాడలోని ఐజీఎంసీ స్టేడియం, డీఆర్‌ఎంసీ ఇండోర్‌ స్టేడియంలో ఏర్పాట్లు చేశారు. రాష్ట్రంలోని సుమారు 97