దేశానికి కేసీఆర్ దిక్సూచి: మాజీ మంత్రిజగదీశ్ రెడ్డి

దేశానికి కేసీఆర్ దిక్సూచి అవుతారని బీఆర్ఎస్ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లాలో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ
సీఎం చంద్రబాబు SC వర్గీకరణ రూపకర్త: పవన్ కళ్యాణ్

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు చంద్రబాబు ఆద్యుడు, రూపకర్త అని పవన్ అన్నారు. ‘ఎస్సీ వర్గీకరణతో అందరికీ మేలు జరుగుతుంది. వర్గీకరణ
త్వరలోనే జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ: సీఎం చంద్రబాబు

జనాభా లెక్కలు పూర్తి అయ్యాక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపడతామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. తెలంగాణలో ఒకప్పుడు బాంచన్ దొర అనే సంస్కృతి
కుల వివక్షపై యుద్ధం చేసిన పార్టీ టీడీపీ: సీఎం చంద్రబాబు

కులవివక్షపై యుద్ధం చేసిన ఏకైన పార్టీ టీడీపీ అని సీఎం చంద్రబాబు అన్నారు. ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం సబ్ ప్లాన్ నిధులను పక్కదారి పట్టించదని విమర్శించారు. తమ ప్రభుత్వం
సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్: సీఎం

సీఎం చంద్రబాబు సామాజిక న్యాయం కోసం పరితపించిన మహనీయుడు ఎన్టీఆర్ అని అన్నారు. “పేదల కోసం శాశ్వత గృహనివాస పథకం తీసుకొచ్చిన మొదటి వ్యక్తి ఆయన. ఎస్సీల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతుండటం బాధాకరం.
విష్ణుప్రియ స్టేట్మెంట్లో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు..!

బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు ప్రశ్నించగా.. ఆమె స్టేట్మెంట్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ద్వారా భారీగా డబ్బు తీసుకున్నట్లు ఆమె ఒప్పుకుంది. ఆమె మొత్తం
విష్ణుప్రియ సెల్ఫోన్ను సీజ్ చేసిన పోలీసులు…!

బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియను పంజాగుట్ట పోలీసులు ప్రశ్నించారు. దాదాపు 3 గంటలపాటు ప్రశ్నించారు. ఈ క్రమంలో విష్ణుప్రియ సెల్ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. నటి బ్యాంకు ఖాతాలు, కాల్డేటా
ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి: మంత్రి పయ్యావుల

ఈ పోటీ ప్రపంచంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని మంత్రి పయ్యావుల కేశవ్ సూచించారు. గురువారం నిర్వహించిన ఏపీ అసెంబ్లీ సభలో మాట్లాడుతూ.. వైసీపీ పాలనలో పెట్టుబడులు వచ్చాయని భ్రమించే ప్రయత్నం జరిగిందని విమర్శించారు. రూ.12 లక్షల
బెట్టింగ్ యాప్స్ వద్ద డబ్బులు తీసుకున్నా: విష్ణు ప్రియ

బెట్టింగ్ యాప్ కేసులో నటి విష్ణుప్రియ పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు. పోలీసులు ఆమెను దాదాపు 3 గంటల పాటు విచారణ చేపట్టారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో భారీగా డబ్బులు తీసుకున్నట్లు విష్ణుప్రియ ఒప్పుకున్నారని తెలిసింది.
పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలు చేపడతాం: హోంమంత్రి

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ఉద్యోగాలు, పోలీస్ వెల్ఫేర్పై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై సభ్యులు కొణతాల రామకృష్ణ అసెంబ్లీలో ప్రశ్నించారు. ఇందుకు హోంమంత్రి వంగలపూడి అనిత సమాధానాలు ఇచ్చారు. ప్రస్తుతం ఉన్న 16,862 కానిస్టేబుల్
