Mahaa Daily Exclusive

వైసీపీ పాలనలో పథకాల నిధులు దుర్వినియోగం: పయ్యావుల

గత వైసీపీ పాలనలో భారీగా ప్రాయోజిత పథకాల నిధులు దుర్వినియోగం అయ్యాయని మంత్రి పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అసెంబ్లీలో ఆయన ఈ మేరకు మాట్లాడారు. గతంలో కేంద్రం ఇచ్చిన నిధుల్లో రూ.4,300 కోట్లు దారి

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి: మంత్రి ఉత్తమ్

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి అని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ఈ మేరకు బడ్జెట్ లో నీటి పారుదల రంగానికి రూ.23,373 కోట్లు కేటాయించడమే అందుకు నిదర్శనమని

బడ్జెట్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేలా ఉంది: మల్లు రవి

తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రాష్ట్ర ముఖచిత్రాన్ని మార్చేలా ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు ఈ బడ్జెట్ లాభదాయకంగా ఉందన్నారు. ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్

చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క

చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంతానం లేనివారు నియమాలు, నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలని, చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత

పేదల ఇళ్లపై హక్కులు వారికే: అనగాని సత్యప్రసాద్

పేద ప్రజలు నివసించే ఇళ్లపై వారికే హక్కులు కల్పించబోతున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించారు. భూ సంస్కరణలపై ఆయన ఆధ్వర్యంలో ఏర్పడిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. 22 ఏ

‘రామానాయుడు స్టూడియో’ భూములు వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే వెలగపూడి

విశాఖపట్నంలో సినీ పరిశ్రమ ఏర్పాటు చేసేందుకు ‘రామానాయుడు స్టూడియో’కు గతంలో ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు డిమాండ్ చేశారు. ‘ఈ స్టూడియో కోసం నగరంలో 35 ఎకరాల

మెగాస్టార్ చిరంజీవికి మరో అరుదైన గౌరవం…!

ప్రముఖ నటుడు చిరంజీవికి మరో అరుదైన గౌరవం దక్కింది. హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఆయనను ఘనంగా సత్కరించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, సమాజానికి చేసిన సేవలకుగానూ చిరంజీవికి లైఫ్‌

రాబిన్‌హుడ్‌తో మాజీమంత్రి మల్లారెడ్డి.. మరోసారి డ్యాన్స్ అదరగొట్టేశాడు!

నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం రాబిన్‌హుడ్. రిలీజ్ తేదీ దగ్గర పడడంతో చిత్రబృందం ప్రమోషన్లతో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లోని మల్లా రెడ్డి మెడికల్ సైన్సెస్ కాలేజీలో మీట్ అండ్

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం ప్రభాకర్‌రావుపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌….!

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు, స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ (ఎస్‌ఐబీ) మాజీ ఓఎస్డీ ప్రభాకర్‌రావు, మరో ముఖ్య నిందితుడు అరువెల శ్రవణ్‌రావును విదేశాల నుంచి రప్పించేందుకు

దుర్గం చెరువు, మియాపూర్ చెరువు ఆక్రమణలపై చర్య.లేవీ ? పేదలవే కాదు పెద్దలవీ కూల్చండి హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం…!

హైడ్రాపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే కేవలం పేదల ఇళ్లే కాకుండా పెద్దలవి కూడా కూల్చాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. పెద్దల భవనాలను కూల్చినప్పుడే ప్రభుత్వ భూములను రక్షించినట్లు