విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర..!

విశాఖ స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుల పాదయాత్ర చేపట్టారు. గాజువాక నుంచి కూర్మన్నపాలెం వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు. కాంట్రాక్ట్ కార్మికుల తొలగింపు ఆపాలని, తొలగించిన వారిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని నిరసన
త్వరలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీ…!

ఏపీలో మూడో దఫా నామినేటెడ్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా 222 మార్కెట్ యార్డ్ కమిటీలు, 21 ప్రముఖ దేవాలయాల పాలకమండళ్లలకు జాబితాలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఒక్కో
వారి త్యాగాలను స్మరించుకుందాం: ప్రధాని మోడీ

విప్లవ స్వాతంత్య్ర సమరయోధులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ల త్యాగాలను స్మరించుకుందామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23, 1931న లాహోర్ జైలులో వారిని ఉరితీసింది. ఈ సందర్భంగా వారి
