బలహీనుడి చేతిలోని ఆయుధం అతని ఆయువుకే ప్రమాదం..!

బలహీనుడి చేతిలోని ఆయుధం అతని ఆయువుకే ప్రమాదాన్ని కొనితెస్తుంది. ‘వేటు వెయ్యనా, వద్దా’ అని వీడు ఆలోచించేలోపే ఎదురుగా ఉన్న బలవంతుడు బలహీనుని చేతి నుండి దాన్ని లాక్కొని వాడ్ని వేసేస్తాడు వేటు! 23/3/25
ఏ ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్ రెడ్డి

అసెంబ్లీ సమావేశాలు బుధవారం కూడా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఏ ఉప ఎన్నికలు రావని, సభ్యులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులు
ఆరువేల స్కూల్స్ మూతబడ్డాయనేది అబద్ధం: మంత్రి దామోదర్

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలో ఆరువేల స్కూళ్లు మూతపడ్డాయనేది అబద్దమని మంత్రి దామోదర్ రాజనరసింహా అసెంబ్లీలో వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్పై కావాలనే బురద చల్లుతుందని, అనవసరమైన ఆరోపణలు చేస్తూందంటూ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి
ఐపీఎల్ ప్రియులకు గుడ్ న్యూస్ – హైదరాబాద్లో మ్యాచ్ ఉంటే స్పెషల్ సర్వీస్…!

హైదరాబాద్ నగరంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లు తిలకించే క్రికెట్ అభిమానుల కోసం టీజీఎస్ఆర్టీసీ తీపి కబురు అందించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ మ్యాచ్లకు వచ్చే క్రికెట్ ప్రేక్షకుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను
సభను బుల్డోజ్ చేస్తున్నారు సభలో నన్ను మాట్లాడనీయడం లేదు స్పీకర్ ఓంబిర్లాపై రాహుల్ తీవ్ర ఆరోపణ…!

లోక్సభ స్పీకర్ ఓంబిర్లా తనను సభలో మాట్లాడేందుకు అనుమతించడం లేదని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. సభా కార్యక్రమాలు అప్రజ్వామిక విధానంలో సాగుతున్నాయని, కీలక అంశాలను ప్రస్తావించేందుకు తాను పదే పదే విజ్ఞప్తి
భూ భారతి కాదు భూ హారతి : పల్లా రాజేశ్వర్ రెడ్డి

భూ భారతిపై అసెంబ్లీలో వాడివేడిగా మాటల యుద్ధం కొనసాగింది. ధరణి, భూ భారతి అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య చర్చ జోరుగా సాగింది. ఈ నేపథ్యంలో సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక
విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేస్తాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన…!

విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి ఆ రంగంలో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరూ దీన్ని ఒక సామాజిక బాధ్యతగా గుర్తించినప్పుడే వ్యవస్థలో అవసరమైన
చైనా టు ఇండియా ఫ్లైట్ సర్వీసెస్ – ఐదేళ్ల తర్వాత రీస్టార్ట్…!

భారత్, చైనా మధ్య ఐదేళ్ల తర్వాత నేరుగా విమాన సర్వీసులు తిరిగి ప్రారంభించాలని యోచిస్తున్నట్లు చైనా కాన్సుల్ జనరల్ జు వీ తెలిపారు. ఈ విషయంపై భారత అధికారులతో చర్చలు జరుపుతున్నామని ఆయన చెప్పారు.
పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దు పల్లాకు మంత్రి పొన్నం కౌంటర్…!

రాష్ట్ర పోలీసులను రాజకీయాల్లోకి లాగొద్దని.. ఎవరైనా పోలీసులను ఉపయోగించుకొని ప్రభుత్వాన్ని నడిపితే.. గత బీఆర్ఎస్లా తాము ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో బుధవారం జరిగిన ప్రశ్నోత్తరాల
మహిళాసంఘాలకు రూ.23వేల కోట్ల రుణాలు స్త్రీనిధికి సిబ్బందిని నియమిస్తాం – మంత్రి సీతక్క

మహిళా సంఘాలు అంటే స్వయం ఉపాధి సంఘాలు కాదని, పదిమందికి ఉపాధి కల్పించే స్థాయికి మహిళా సంఘాలు ఎదిగాయని పంచాయతీరాజ్, గ్రామీణాభివ్రుద్ది శాఖ మంత్రి సీతక్క అన్నారు. ప్రతి సంవత్సరం స్త్రీ నిధి సంస్థ
