లోకేశ్ రాజా తొందరొద్దు.. ముందు ఉంది ముసళ్ల పండుగ: అంబటి

మంత్రి లోకేశ్పై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘లోకేశ్ రాజా తొందరొద్దు.. ముందు ఉంది ముసళ్ళ పండుగ. రెడ్ బుక్ చూస్తే ఒకరికి గుండెజబ్బు.. ఇంకొకరు బాత్రూమ్లో జారిపడిపోతున్నారని
ఉగాది శుభాకాంక్షలు తెలిపిన మాజీ సీఎం జగన్…!

సాధారణంగా తెలుగు ప్రజలు ఉగాది పండుగను ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఆ పండుగ తెలుగువారికి ఎంతో ప్రత్యేకమైనది. ఈ క్రమంలో మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
వైసీపీ పాలనలో రైతులు అనేక బాధలు పడ్డారు: మంత్రి నిమ్మల

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రూ.76 లక్షలతో చేపట్టిన కాలువలు, రోడ్ల పనులకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. వైసీపీ
తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం ఉగాది వేడుకలు..!

ఏపీ ప్రభుత్వం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆదివారం ఉగాది వేడుకలు నిర్వహించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు స్వర్ణభారతి ట్రస్టులో ఉగాది వేడుకలు జరగనుండగా సీఎం చంద్రబాబు హాజరై వేడుకలను ప్రారంభించనున్నారు. అలాగే సాయంత్రం పీ4 కార్యక్రమాన్ని
